Category : తెలంగాణ
బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు
మంచిర్యాల,మే20:ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాయి కుంటలోని బస్తీ దవాఖానలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలికల బరువు, ఎత్తు,రక్తంలో షుగర్...
ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక,స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ
మంచిర్యాల,మే20:సేవే పరమావధిగా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వాటర్ ట్యాంక్ చౌరస్తా యందు సోమవారం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్వప్నిక డాక్టర్ మరియు స్ఫూర్తి స్పాన్సర్లుగా సహకారం...
అక్రమ పశువుల రవాణాపై డీసీపీ ఉక్కుపాదం.. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు!
మంచిర్యాల,మే19:బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపడుతోందని భాస్కర్ హెచ్చరించారు.ఈ మేరకు స్లాటర్ హౌస్ నిర్వాహకులు,వ్యాపారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ...
“మేరా భారత్ మహాన్” థీమ్తో ఈనెల 24న వివిధ పోటీలు
హనుమకొండ,మే19:హనుమకొండకు చెందిన ప్రముఖ చిత్రకారిణి డా.మంజుల సాగంటి స్థాపించిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ అండ్ హెల్పింగ్ సొసైటీ 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 24న హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్ పక్కన ఉన్న టీటీడీ...
గంజాయి రవాణాపై కఠిన చర్యలు తప్పవు: సీఐ ప్రమోద్ రావు
మంచిర్యాల,మే18:గంజాయి అక్రమ రవాణా, నిల్వ, వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు.రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ ఏ. భాస్కర్ ఆదేశాల మేరకు, ఏసీపీ ఆర్....
భానుడి భగభగ__45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు,జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణ,మే18:రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది.వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భానుడి...
తెలంగాణ,మే18:రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతుండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.అంతేకాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో...
“నో టు డ్రగ్స్ – ఎస్ టు ఎక్సర్సైజ్”తో ఆరోగ్య తెలంగాణ సాధ్యం : కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,మే18:ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సోమవారం జిల్లా యువజన క్రీడా శాఖ...
గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు.. అవసరమైతే పీడీ యాక్ట్ అమలు : సీపీ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల పట్టణంలోని హమాలీవాడ పోచమ్మ గుడి ప్రాంతంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అంబర్ కిషోర్ ఝా పాల్గొని ప్రజలతో సమావేశమయ్యారు. గంజాయి అక్రమ రవాణా,నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని,అవసరమైతే...
అరుదైన “మే పుష్పం”తో ఆకట్టుకుంటున్న గుండేటి యోగేశ్వర్ ప్రకృతి మిత్ర నిలయం
మంచిర్యాల, మే 16 :మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోస్ కాలనీలో గల “ప్రకృతి మిత్ర” నిలయంలో అరుదైన “మే పుష్పం” ఒకే మొక్కకు రెండు పువ్వులు వికసించి ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది.ఈ సందర్భంగా పర్యావరణవేత్త...

