Category : తెలంగాణ
*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*
రామగుండం, జూలై 20: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.సోమవారం నిర్వహించిన...
*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*
రామగుండం, జూలై 20: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.సోమవారం నిర్వహించిన...
*మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు*
సూర్యాపేట, జూలై 19: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...
*జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్.. 41 వాహనాలు సీజ్*
జైపూర్,జూలై 17:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైపూర్ ఎస్టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జైపూర్ ఇన్స్పెక్టర్...
*జల్ సంచయ్ జన భాగీదారి–3.0లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ*
రామకృష్ణాపూర్,జూలై 18: కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జల్ సంచయ్ జన భాగీదారి (JSJB)–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి...
*బొక్కలగుట్టలో 12 సీసీ కెమెరాల ఏర్పాటు – గ్రామ భద్రతకు పోలీసుల ముందడుగు*
రామకృష్ణాపూర్,జూలై 17: మంచిర్యాల జిల్లా కేంద్రం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి బొక్కలగుట్ట గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా 12 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.రామగుండం పోలీస్ కమిషనర్...
*మంచిర్యాల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ.. ప్రధాన కూడళ్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్*
మంచిర్యాల, జూలై 17:మంచిర్యాల పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించే లక్ష్యంతో ప్రధాన కూడళ్లను మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ శుక్రవారం పరిశీలించారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు...
* కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు – ఇంటింటి అవగాహనతో ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమం*
నస్పూర్,జూలై 17:మంచిర్యాల పురపాలక పరిధిలోని నస్పూర్, సీసీసీ, సీతారాంపల్లి వార్డుల్లో కీటక జనిత వ్యాధుల నివారణకు ‘ఫ్రైడే–డ్రైడే’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్ ధరణి మధుకర్, స్థానిక కార్పొరేటర్లు సౌమ్య కుమారస్వామి, కర్రే...
*వెంకటాపూర్లో కమ్యూనిటీ పోలీసింగ్కు కొత్త దిశ.. ఉచిత వైద్య శిబిరంతో పోలీసుల సేవాభావం*
కాసిపేట, జూలై 16 (నేటి ప్రజా తెలంగాణ): ప్రజలకు భద్రత కల్పించడమే కాకుండా ఆరోగ్య సేవలను సైతం చేరువ చేయాలనే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి....
*పవన్ కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్*
హైదరాబాద్, జూలై 16: కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య...

