Category : తెలంగాణ
*ప్రతి గింజకు న్యాయం:నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*
హాజీపూర్,జూన్1:మంచిర్యాల జిల్లా కేంద్రం నమ్నూర్,గుడిపేట గ్రామాలలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలు,జిల్లా కలెక్టర్ ప్రత్యేక...
*ప్రతి గింజకు న్యాయం.. నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*
హాజీపూర్,జూన్1:మంచిర్యాల జిల్లా కేంద్రం నగునూరు, గుడిపేట గ్రామాలలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలు,జిల్లా కలెక్టర్...
*పొగాకు:నెమ్మదిగా చంపే నిశ్శబ్ద శత్రువు__ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం (మే 31) ప్రత్యేక కథనం*
తెలంగాణ,మే31:మనిషి జీవితంలో అనేక ప్రమాదాలు కనిపిస్తాయి.కానీ కొన్ని ప్రమాదాలు కనిపించవు, వినిపించవు,అయినా ప్రతి రోజూ మన ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని,భవిష్యత్తును నెమ్మదిగా నాశనం చేస్తుంటాయి. అలాంటి నిశ్శబ్ద శత్రువే పొగాకు.పొగాకు వినియోగం అనేది కేవలం ఒక...
ఎన్ఫోర్స్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టాలి__పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం.. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఆదేశం: పోలీస్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల,మే30:రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు,దర్యాప్తు పురోగతి,వారెంట్ల అమలుపై సమీక్ష నిర్వహించిన సీపీ,కేసుల దర్యాప్తులో...
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా ప్రకృతిమిత్ర.. జిల్లా అటవీ శాఖతో కీలక భేటీ
కరీంనగర్,మే30: ప్రకృతి,పర్యావరణం,అడవుల సంరక్షణతో పాటు కాలుష్య నివారణ లక్ష్యంగా ఏర్పాటైన “ప్రకృతిమిత్ర” తెలంగాణ పర్యావరణ సామాజిక సంస్థ సభ్యులు శుక్రవారం కరీంనగర్ జిల్లా అటవీ శాఖాధికారి ఎస్.సత్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి పచ్చని మొక్కను బహుకరించారు....
మండే ఎండల ముప్పు:మనుషులకే కాదు స్మార్ట్ఫోన్లకూ ప్రమాద ఘంటికలు – జేబులోనే పేలిన మొబైల్తో ప్రజలకు హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలపైనా పడుతోంది. తాజాగా ఓ వ్యక్తి షర్టు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా అధిక వేడికి గురై పేలిపోవడంతో స్వల్ప...
ఇందిరా మహిళా శక్తితో మహిళలకు ఆర్థిక బలోపేతం – స్వయం సహాయక సంఘాలకు రూ.53 కోట్ల రుణాల పంపిణీ
మంచిర్యాల, మే 29:మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నస్పూర్లో నిర్వహించిన...
వడదెబ్బ నివారణ,పొగాకు దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన సదస్సు:జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్
మంచిర్యాల,మే28:మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్,బెల్లంపల్లి చౌరస్తాలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ, పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా...
మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా 52,53 డివిజన్లలో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి...
గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు.. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కీలకం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి,దండేపల్లి ఎస్సై తైసినొద్దీన్ గ్రామస్తులకు నేరాల నియంత్రణ,రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై...

