June 3, 2026
Praja Telangana
*జనసేన పుట్టిందే తెలంగాణలో__రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషిస్తాం: పవన్ కళ్యాణ్*
*సమాజ సేవకు బలంగా రెడ్ క్రాస్ సభ్యత్వ విస్తరణ__ మంచిర్యాలలో శాశ్వత సభ్యత్వ నమోదు కార్యక్రమం*
*పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరగాలి ‘ప్రకృతిమిత్ర’ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తాం : సింగరేణి జీఎం శ్రీనివాస్*

Category : తెలంగాణ

తెలంగాణ

పూర్వ విద్యార్థుల నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు క్రీడా సామగ్రి అందజేత

మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యాశాఖ వారోత్సవాల సందర్భంగా 1989-1992 బ్యాచ్ పూర్వ విద్యార్థులు రూ.40 వేల విలువైన క్రీడా సామగ్రిని కళాశాలకు అందజేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు చేతుల...
తెలంగాణ

డెంగ్యూ నివారణకు ప్రజల సహకారం అవసరం: మేయర్ ధరణి మధుకర్_ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.అనిత

మంచిర్యాల, మే 16: జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మంచిర్యాల అరుణక్కనగర్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్. అనిత, మేయర్ ధరిని మధుకర్,డిప్యూటీ...
తెలంగాణ

డెంగ్యూపై నిర్లక్ష్యం ప్రాణాంతకం.. అప్రమత్తతే రక్షణ : కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల, మే 15 : జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డెంగ్యూ నివారణపై అవగాహన పోస్టర్లు, కరపత్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
తెలంగాణ

అక్రమ పశువుల రవాణాపై పోలీసుల కఠిన నిఘా: డీసీపీ ఏ. భాస్కర్

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు. మంచిర్యాలలో గోరక్షక్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.పశువుల రవాణాకు వెటర్నరీ డాక్టర్...
తెలంగాణ

వడదెబ్బ నివారణతో పాటు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో డాక్టర్ ఎస్.అనిత

మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత చెన్నూరు బస్తీ దవాఖానా,భీమారం,అంగరాజుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు,చెన్నూరులో నిర్మాణంలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు.ఈ...
తెలంగాణ

చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం__ ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాలు నమోదు తప్పనిసరి : మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్

ప్రజల భద్రత,నేరాల నియంత్రణ,అసాంఘిక కార్యకలాపాల అడ్డుకట్టకు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ తెలిపారు.సిసిసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంఘమల్లయ్యపల్లె గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రజలకు పలు సూచనలు...
తెలంగాణ

శిథిల గృహంలో వృద్ధురాలి దుస్థితి.. తక్షణ సహాయానికి చైర్‌పర్సన్ సంధ్యారాణి హామీ

క్యాతనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు శ్రీనివాస్ నగర్‌లో శిథిలావస్థలో ఉన్న ఇంటిలో నివసిస్తున్న ఒంటరి వితంతు వృద్ధురాలు పాశం బూధమ్మను మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ గోడిసెల సంధ్యారాణి – రాజారమేష్ పరామర్శించారు.ఇటీవల వీచిన ఈదురుగాలులకు...
తెలంగాణ

గోవా టూర్ పేరుతో ప్రెస్ క్లబ్ పేరు దుర్వినియోగం..అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు: క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ హెచ్చరిక

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రెస్ క్లబ్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లతో తమ క్లబ్‌కు ఎలాంటి సంబంధం లేదని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ (రి.నెం. 259/19) వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు....
తెలంగాణ

రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక.. సత్ప్రవర్తనతో జీవించాలని సూచన:ఎస్.ఐ జె.శ్రీధర్

రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్లను పిలిపించి ఎస్సై జె.శ్రీధర్ చట్టపరమైన నిబంధనలు,శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో శాంతి...
తెలంగాణ

వడ్డెర కాలనీలో పైప్‌లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్

Chief Editor: Satish Kumar
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ, 51వ డివిజన్లలో ఉన్న వడ్డెర కాలనీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పైప్‌లైన్ మార్పిడి పనులను మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఉన్న...