మంచిర్యాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత క్యాచ్-అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం కుందారం, భీమారం,...
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ పరిధిలో ఘనంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఐఏఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ, పోస్టర్ ప్రదర్శన మరియు వైద్య...
డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్,...
మీడియా సంస్థలు ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా వార్తలు ప్రచురించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల...
శ్రీ భగీరథ మహర్షి భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయులైన మహర్షుల్లో ఒకరు. తన పూర్వీకుల విముక్తి కోసం గంగానదిని భూమికి తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఆయన దీర్ఘకాలం ఘోర తపస్సు చేశారు. ఆయన...
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు పాడ్పడినట్టుగా స్థానికుల కథనం.వెంటనే...
డాక్టర్ రాజా రమేష్ స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర సేవా చర్యలు నిర్వహిస్తున్నారు.ప్రజలతో...
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేయర్ శ్రీ దర్నీ మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.ప్రాథమిక...
ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. అధిక...
ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు.అధిక వేడి...