Category : తెలంగాణ
*మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ ఆందోళన.. అవినీతి ఆరోపణలపై విచారణకు డిమాండ్*
మంచిర్యాల,జూన్29:మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో మంగళవారం నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో అవినీతి, నగర సమస్యలపై ప్రశ్నించిన బీజేపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ను సమావేశం నుంచి సస్పెండ్ చేయాలని మేయర్ ఆదేశించడంతో బీజేపీ...
*గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలపై డీఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ*
మందమర్రి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కాసిపేట మండలం మామిడిగూడ ఉపకేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్స్ పోలియో కార్యక్రమం అమలు, గిరిజన ప్రాంతాల్లో...
*భట్రాజు సంఘం బలోపేతానికి కృషి చేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్రాజు*
హైదరాబాద్:భట్రాజు సంఘం బలోపేతానికి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన్రాజు, ప్రధాన కార్యదర్శి పూర్ణచందర్రాజు అన్నారు. ఆదివారం హైదరాబాద్ పట్టణంలోని భట్రాజు సంఘ భవనంలో నిర్వహించిన నూతన...
*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*
శ్రీరాంపూర్,జూన్ 28:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సింగరేణికి చెందిన రూ.4.40 లక్షల విలువైన ఐరన్ పైపుల అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. శ్రీరాంపూర్ సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన 110 ఐరన్ పైపులను...
*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*
శ్రీరాంపూర్,జూన్ 28:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సింగరేణికి చెందిన రూ.4.40 లక్షల విలువైన ఐరన్ పైపుల అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. శ్రీరాంపూర్ సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన 110 ఐరన్ పైపులను...
*మంచిర్యాలలో పల్స్ పోలియోకు భారీ స్పందన.. 76,367 మంది చిన్నారులకు పోలియో చుక్కలు: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*
మంచిర్యాల,జూన్ 28:మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా...
*అంజనీపుత్రపై కుట్రలకు చెక్.. ఫేక్ ప్రచారాలపై ఫైర్ “తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు”: చైర్మన్ గుర్రాల శ్రీధర్*
మంచిర్యాల,జూన్ 28:అంజనీపుత్ర రియల్ ఎస్టేట్పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు...
*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*
మేడ్చల్-మల్కాజ్గిరి:మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షమీర్పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమె నివాసంతో...
*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*
మేడ్చల్-మల్కాజ్గిరి:మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా షమీర్పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమె నివాసంతో...
*బెల్లంపల్లి డివిజన్ కార్మికుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన టీఆర్వీకేఎస్ నాయకులు*
బెల్లంపల్లి,జూన్ 25:బెల్లంపల్లి డివిజన్ పర్యటనలో భాగంగా విద్యుత్ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ను టీఆర్వీకేఎస్ హెచ్-58 నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని కార్మికుల సమస్యలను వివరించారు.టీఆర్వీకేఎస్ హెచ్-58 ప్రాంతీయ కార్యదర్శి...

