Category : తెలంగాణ
జిల్లా కలెక్టర్, డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ పీఓ మంద మకరందు
సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు గురువారం మంచిర్యాల జిల్లాలో పలు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని...
అకాల వర్షాల బీభత్సం — కళ్లముందే నేలమట్టమైన పంటలు, ఆందోళనలో రైతులు
ఎండాకాలంలో ఊహించని విధంగా కురుస్తున్న అకాల వర్షాలు, గాలి దుమారాలు రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ముఖ్యంగా మిర్చి, మొక్కజొన్న,వరి, కూరగాయల పంటలు భారీగా దెబ్బతింటున్నాయి. కోత దశలో ఉన్న పంటలు నేలకూలిపోవడం, తడిసిపోవడం వల్ల...
రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి క్లస్టర్లో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వరి...
రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 09వ డివిజన్ సీతారాంపల్లి క్లస్టర్లో జిల్లా వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి మేయర్ దర్ని మధుకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా వరి...
ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి కేటీఆర్ పరామర్శ.. రూ.5 లక్షల ఆర్థిక సాయం
ఆర్టీసీ సమ్మె సమయంలో ఆత్మబలిదానం చేసుకున్న కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన,వారి బాధలో పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ...
మంచిర్యాల విద్యాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన డా. రవికాంతరావుకు ఘన సన్మానం: గుండేటి యోగేశ్వర్
తెలంగాణ ప్రభుత్వ రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ (ఎస్ఐఈటి) ప్రొఫెసర్ డా. కె. రవికాంతరావు ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లోని వయోజన విద్యా కార్యాలయానికి వచ్చిన ఆయనను రాష్ట్ర ప్రభుత్వ...
నీట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 అమలు__సిపి అంబర్ కిషోర్ ఝూ
నీట్-2026 ప్రవేశ పరీక్షల సందర్భంగా మంచిర్యాల జిల్లాలోని పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనరేట్ ప్రకటించింది.పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు...
యువతను నాశనం చేస్తున్న డ్రగ్స్పై ఉక్కుపాదం_సిపి అంబ కిషోర్ ఝూ
మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ సీసీసీ నస్పూర్లో గంజాయి వినియోగం,దాని దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ డ్రగ్స్...
నస్పూర్లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన
మంచిర్యాల జిల్లా నస్పూర్లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మహిళల వేధింపులు, సైబర్ మోసాలపై...
బాల భరోసాతో చిన్నారులకు ప్రత్యేక వైద్యం__జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బాల భరోసా కార్యక్రమం కింద జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చిన్నారులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల అవగాహన శిబిరాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభించారు.జిల్లా వైద్య ఆరోగ్యశాఖ,...

