Category : తెలంగాణ
*ఎస్ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జనసేన నాయకులు – ఇంటింటికీ వెళ్లి వివరాలు అందజేత*
చెన్నూరు,జులై 8:చెన్నూరు నియోజకవర్గ పట్టణ పరిధిలో ఎస్ఐఆర్ (SIR) ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రజలకు ఎస్ఐఆర్ ఫారాల అవసరం, వాటిని ఎక్కడ పొందాలి, ఎలా పూరించాలి...
*వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలే కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*
బెల్లంపల్లి,జులై 7:రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత,స్వీయ రక్షణ, వ్యాపార...
*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్*
లక్సెట్టిపేట, జూలై 7: వర్షాకాలంలో సీజనల్, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు....
*శాస్త్రీయ దర్యాప్తుతోనే నేరాల నియంత్రణ సాధ్యం: సీపీ అంబర్ కిశోర్ ఝా*
రామగుండం, జూలై 7: నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్లో మంగళవారం...
*జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి: డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్*
మంచిర్యాల,జూలై 6: ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం...
*ప్రజా ఫిర్యాదులపై తక్షణ స్పందన,చట్టపరిధిలో పరిష్కారానికే ప్రాధాన్యం:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
రామగుండం,జులై 6:సోమవారం రామగుండం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...
*పెంపుడు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించాలి: కలెక్టర్ కుమార్ దీపక్*
మంచిర్యాల,జూలై 6:పెంపుడు కుక్కలు, పిల్లులకు తప్పనిసరిగా రేబిస్ టీకాలు వేయించి వాటి ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని...
*అన్నా _అక్క మెంటార్షిప్ కృత్రిమ మేధస్సుపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి*
మంచిర్యాల, జూలై 4: ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అన్నా–అక్క మెంటార్షిప్ కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్....
*పోలీసు విధులకు ఆటంకం.. వ్యక్తికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్*
భీమారం,జూలై 4:పోలీసు విధులకు ఆటంకం కలిగించి, విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడికి యత్నించిన వ్యక్తికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ విషయాన్ని భీమారం ఎస్ఐ ఎ. రాజేందర్ శనివారం వెల్లడించారు.పోలీసుల...
*జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: ఎస్ఐ జే. శ్రీధర్*
రామకృష్ణాపూర్,జూలై 4:రామకృష్ణాపూర్ పట్టణంలోని జ్యువెలరీ దుకాణాల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయాలని పట్టణ ఎస్ఐ జే. శ్రీధర్ సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్,...

