Category : తెలంగాణ
గోవా టూర్ పేరుతో ప్రెస్ క్లబ్ పేరు దుర్వినియోగం..అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు: క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ హెచ్చరిక
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ప్రెస్ క్లబ్ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లతో తమ క్లబ్కు ఎలాంటి సంబంధం లేదని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ (రి.నెం. 259/19) వర్కింగ్ ప్రెసిడెంట్ రామిల్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు....
రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక.. సత్ప్రవర్తనతో జీవించాలని సూచన:ఎస్.ఐ జె.శ్రీధర్
రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించారు.స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్లను పిలిపించి ఎస్సై జె.శ్రీధర్ చట్టపరమైన నిబంధనలు,శాంతిభద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సమాజంలో శాంతి...
వడ్డెర కాలనీలో పైప్లైన్ పనులపై ఆకస్మిక తనిఖీ: మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 20వ, 51వ డివిజన్లలో ఉన్న వడ్డెర కాలనీలో జరుగుతున్న రోడ్డు విస్తరణ, పైప్లైన్ మార్పిడి పనులను మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించారు. రోడ్డు మధ్యలో ఉన్న...
యోగతో ఆరోగ్యం.. విద్యార్థులకు అవగాహన కల్పించిన చైతన్య సుధా
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా, సీసీఈ హైదరాబాద్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న విద్యాశాఖ వారోత్సవాలలో రెండవ రోజు యోగపై అవగాహన కార్యక్రమాన్ని...
అర్ధరాత్రి అంతర్ జిల్లా చెక్పోస్ట్ తనిఖీ చేసిన మంచిర్యాల డీసీపీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బక్రీద్ పండుగ నేపథ్యంలో అక్రమ పశువుల రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన అంతర్ జిల్లా చెక్పోస్ట్ను మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్ అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచిర్యాల జోన్...
“వేధింపులకు చెక్.. మహిళల రక్షణకు షీ టీమ్స్ అప్రమత్తం”_షీ టీం ఎస్ఐ ఉషారాణి
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,మంచిర్యాల డీసీపీ...
రౌడీషీటర్లకు పోలీసుల ప్రత్యేక కౌన్సెలింగ్_ మాదకద్రవ్యాల పరీక్షల్లో అందరికీ నెగటివ్: సీఐ అశోక్ కుమార్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు శ్రీరాంపూర్ ప్రాంతానికి చెందిన రౌడీషీటర్లకు శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్,ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నివారణలో భాగంగా ఈ...
“కిడ్నీ సమస్యలు రాకముందే జాగ్రత్త పడాలి.. నిర్లక్ష్యం చేస్తే డయాలసిస్ తప్పదు” – ప్రముఖ కిడ్నీ వైద్యులు డాక్టర్ రాకేష్ చెన్న
ప్రస్తుతం చిన్న వయసులోనే కిడ్నీ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయని ప్రముఖ కిడ్నీ వైద్యులు డాక్టర్ రాకేష్ చెన్న తెలిపారు. జీవనశైలి మార్పులు, షుగర్, బీపీ, తగినంత నీరు తాగకపోవడం, అధిక ఉప్పు వినియోగం, పొగతాగడం,...
వరి కొనుగోలు కేంద్రాల్లో వడదెబ్బపై అవగాహన: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు
మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పర్దనపల్లి, కర్ణమామిడి వరి కొనుగోలు కేంద్రాల్లో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ వడదెబ్బ నివారణపై రైతులు, కార్మికులకు అవగాహన కల్పించారు. ఓఆర్ఎస్ వినియోగం, ఎక్కువగా నీరు...
కిక్ బాక్సింగ్లో రామకృష్ణాపూర్ క్రీడాకారుల సత్తా.. ఎనిమిది మందికి బంగారు పతకాలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాదారం టౌన్షిప్ సింగరేణి హాల్లో గత నెల 28న నిర్వహించిన జిల్లా స్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో రామకృష్ణాపూర్కు చెందిన క్రీడాకారులు ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించారు.ఈ...

