Category : తెలంగాణ
*రాష్ట్ర స్థాయి పర్యావరణ వేదికపై మంచిర్యాల ప్రతిభ చాటిన యోగేశ్వర్*
వరంగల్,జూన్11:వరంగల్ జిల్లా కేంద్రం హరిత రిసార్ట్లో గల రుద్రమదేవి కన్వెన్షన్లో గురువారం రాష్ట్ర స్థాయి పర్యావరణ వేత్తల సమావేశం ఘనంగా నిర్వహించారు.తెలంగాణ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్న వివిధ సంస్థల ప్రతినిధులు, పర్యావరణ...
*అరైవ్ అలైవ్ లక్ష్యంగా గ్రామసభల్లో రోడ్డు భద్రతా చైతన్యం*
*మంచిర్యాల,జూన్,10*:రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన గ్రామసభల్లో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు అధిక...
*ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రత్యేక డివిజన్ సభలు*
మంచిర్యాల,జూన్8:సంక్షేమ పథకాల అమలు,పారిశుధ్యం,ఓటరు జాబితా సవరణపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31,32 డివిజన్లకు సంబంధించి సోమవారం నిర్వహించిన డివిజన్ సభలో జిల్లా కలెక్టర్ కుమార్...
*మహిళల భద్రతకు షీ టీమ్ అండ___ పెద్దంపేట గ్రామ సభలో అవగాహన సదస్సు…. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన: షి టీం ఎస్ఐ ఉషారాణి*
హాజీపూర్,జూన్ 8:హాజీపూర్ మండలం పెద్దంపేట గ్రామంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక (99 రోజుల కార్యక్రమం)లో భాగంగా మహిళల భద్రత, రక్షణపై షీ టీమ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్...
*ధాన్యం తరలింపులో జాప్యం వద్దు.. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి: అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు*
చెన్నూరు, జూన్7: కొనుగోలు చేసిన ధాన్యాన్ని తక్షణమే తరలించి కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లాలోని కోటపల్లి మండలం దేవులవాడ,వేమనపల్లి మండలం...
*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*
శ్రీరాంపూర్, జూన్ 6: నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సులో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
*లోక్ కళ్యాణ్ మేళాలో పీఎం స్వనిధి, క్రెడిట్ కార్డులు, ఎస్హెచ్జీ బ్యాంక్ లింకేజ్పై అవగాహన శిబిరం*
మంచిర్యాల,జూన్ 5: కేంద్ర ప్రభుత్వం చేపట్టిన లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెడ్డి కాలనీ శాఖ మేనేజర్ అలోక్, ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్,...
*గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం__నస్పూర్లో పోలీసుల ఆకస్మిక తనిఖీలు*
నస్పూర్,జూన్ 4:మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్ మండల పరిధిలో మాదక ద్రవ్యాల నిర్మూలన, నేరాల నియంత్రణ,శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా సీసీసీ నస్పూర్ పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆదేశాల...
*పెద్ది చిత్రపటానికి పాలాభిషేకం.. అభిమానుల సంబరాలు అంబరాన్నంటిన వేళ: యువ నాయకుడు సిద్దు*
చెన్నూరు జూన్ 4: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం “పెద్ది” పట్ల అభిమానుల్లో నెలకొన్న ఉత్సాహం మంచిర్యాల పట్టణంలో స్పష్టంగా కనిపించింది. సినిమా విడుదల సందర్భంగా పట్టణంలోని సినీహార్...
తెలంగాణలో రాజకీయ విస్తరణకు జనసేన కార్యాచరణ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా
తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణలో...

