శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి తెలంగాణలోని దుర్గామల్లేశ్వరి ఆలయంలో భజరంగ్ యూత్ ఆధ్వర్యంలో రేపు (మార్చి 27, 2026) శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమం...
* వదంతులను నమ్మవద్దు – అవసరానికి మించి నిల్వ చేయొద్దు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరత లేదని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు.మంచిర్యాల జోన్లలోని...
మార్చి 28న హైటెక్ సిటీలో ప్రత్యేక కార్యక్రమం – పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ ఆధ్వర్యంలో హనుమాన్ మాల ధారణతో పాటు...
హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్ సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు....
ఘనంగా ఉత్సద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని వెంకటరమణ థియేటర్ లో గురువారం ఘనంగా ఉత్సద్ భగత్ సింగ్ సినిమా వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా...
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంక్షిప్త సమాచారం: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (NSS) 7 రోజుల వేసవి ప్రత్యేక శిబిరం 17-03-2026న పాత మంచిర్యాల ప్రభుత్వ ఉన్నత...
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ...
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పంపిణీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా పార్టీ నాయకులు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో...
ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనంతపురం జిల్లా ఉరవకొండలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్టీ...
టైలర్ డే సందర్భంగా బెంటెక్స్ టైలర్ శ్రీకుంట మల్లేష్ గారిని శ్రీనివాస టాకీస్ రోడ్ మంచిర్యాలలో ఘనంగా సత్కరించారు. గత 40 సంవత్సరాలు నుండి టైలర్ వృత్తిలో సేవలు అందిస్తున్నారు అని తెలిపారు. ఈ...