Category : తెలంగాణ
*నీట్ రీ-పరీక్షకు పటిష్ట భద్రత.. పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు:పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా*
మంచిర్యాల,జూన్20:నీట్ రీ-పరీక్ష నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక భద్రతా సంహిత (బీఎన్ఎస్ఎస్) సెక్షన్ 163 (పూర్వపు...
*సికిల్ సెల్ వ్యాధిపై అవగాహనతోనే నివారణ : డాక్టర్ సుధాకర్ నాయక్*
మంచిర్యాల,జూన్19:ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు సికిల్ సెల్ వంశపారంపర్య పరీక్షలు,వ్యాధి నివారణపై అవగాహన కల్పించేందుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో అవగాహన ర్యాలీ,కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ...
*ఎల్.పి.జి. రాయితీ కోసం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం, రేషన్ కార్డుదారులు ఈ – కెవైసి పూర్తి చేయాలి : జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు*
మంచిర్యాల,జూన్18:మంచిర్యాల జిల్లాలోని ఎల్.పి.జి. వినియోగదారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రత్యక్ష లబ్ధి బదిలీ (డీబీటీఎల్ – పహల్) పథకం ద్వారా గ్యాస్ రాయితీని నిరంతరంగా పొందేందుకు తమ బ్యాంకు ఖాతాలను ఆధార్తో అనుసంధానం...
*ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో అందించడం అధికారుల బాధ్యత : రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి*
మంచిర్యాల, జూన్ 17:సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో, సమగ్రంగా అందించడం ప్రతి ప్రభుత్వ అధికారి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం...
*స్ట్రీట్ వెండర్లకు ఆర్థిక చేయూత.. టీజీబీ బ్యాంకులో పీఎం స్వనిధి లోక్ కళ్యాణ్ మేళా*
మంచిర్యాల,జూన్17:తెలంగాణ గ్రామీణ బ్యాంకులో పీఎం స్వనిధి పథకం ఆధ్వర్యంలో లోక్ కళ్యాణ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్ట్రీట్ వెండర్లు హాజరై పథకం వివరాలను తెలుసుకున్నారు. చిన్న వ్యాపారుల ఆర్థిక...
*మంచిర్యాల పద్మశాలి భవన్లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆత్మీయ సమ్మేళనం*
మంచిర్యాల జిల్లా పద్మశాలి భవన్లో తెలంగాణ రాష్ట్ర భట్రాజు సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు చక్రధరి సురేందర్, ప్రధాన కార్యదర్శి భట్రాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి...
*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతల స్వీకరణ*
మంచిర్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్ నరేందర్ రాథోడ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఐఏఎస్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...
*ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ.. పరిష్కారానికి సీపీ ఆదేశాలు *
బాధితుల నుంచి అందిన ఫిర్యాదులపై వెంటనే స్పందించి, చట్టప్రకారం వాటిని వేగవంతంగా పరిష్కరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.సోమవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా,...
*గూడెం ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు.. ఆధ్యాత్మిక, వ్యవసాయ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క*
మంచిర్యాల,జూన్13: ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం దండేపల్లి మండలం గూడెంలోని శ్రీ రమా సహిత...
*ప్రకృతి పరిరక్షణపై అవగాహనకు “ప్రకృతిమిత్ర” జిల్లా అడహక్ కమిటీ ఎంపిక*
కరీంనగర్, జూన్ 13:కరీంనగర్ జిల్లా “ప్రకృతిమిత్ర” అడహక్ కమిటీ ఎంపిక కార్యక్రమం శనివారం జిల్లా కేంద్రంలోని గీత భవన్ సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ కార్యాలయంలో నిర్వహించారు.సంస్థ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రపతి అవార్డు...

