June 3, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
307 Posts - 0 Comments
తెలంగాణ

వేధింపులకు వెంటనే ఫిర్యాదు చేయండి__సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి: షీ టీం ఇన్చార్జ్ ఎస్ఐ.హైమ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా మహిళలు,పిల్లల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామగుండం పోలీస్ కమిషనర్...
తెలంగాణ

వడదెబ్బ పై అప్రమత్తంగా ఉండాలి____నిర్లక్ష్యం ప్రాణాంతకం: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

Chief Editor: Satish Kumar
మంచిర్యాల జిల్లాలో ఎండ తీవ్రతలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ సూచించారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో భాగంగా...
తెలంగాణ

ప్రభుత్వ అవకాశాలతో పిల్లలు ఉన్నత శిఖరాల దిశగా ఎదగాలి: మేయర్ మధుకర్

Chief Editor: Satish Kumar
పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ అన్నారు. సోమవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన...
తెలంగాణ

క్యాచ్-అప్ వ్యాక్సినేషన్‌కు జిల్లాలో వేగం__ఆరోగ్య కేంద్రాల ఆకస్మిక తనిఖీలు – డీఎంహెచ్‌వో ఆదేశాలు

మంచిర్యాల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. అనిత క్యాచ్-అప్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. సోమవారం కోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, అనంతరం కుందారం, భీమారం,...
తెలంగాణ

ఘనంగా ప్రపంచ మలేరియా దినోత్సవం: దోమల నియంత్రణపై కలెక్టర్ దృష్టి

Chief Editor: Satish Kumar
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపల్ పరిధిలో ఘనంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్, ఐఏఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ, పోస్టర్ ప్రదర్శన మరియు వైద్య...
తెలంగాణ

రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి __సంక్షేమ,అభివృద్ధికి నిధుల భరోసాపై చర్చ

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్,...
తెలంగాణ

నిజమైన పాత్రికేయతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్ కుమార్ దీపక్

మీడియా సంస్థలు ప్రజలందరికీ వాస్తవాలు తెలిసేలా వార్తలు ప్రచురించాలని జిల్లా కలెక్టర్, జిల్లా మీడియా అక్రిడిటేషన్ కమిటీ చైర్మన్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల...
తెలంగాణ

గంగావతరణ సాధకుడు శ్రీ భగీరథ మహర్షి

శ్రీ భగీరథ మహర్షి భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయులైన మహర్షుల్లో ఒకరు. తన పూర్వీకుల విముక్తి కోసం గంగానదిని భూమికి తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఆయన దీర్ఘకాలం ఘోర తపస్సు చేశారు. ఆయన...
తెలంగాణ

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు పాడ్పడినట్టుగా స్థానికుల కథనం.వెంటనే...
తెలంగాణ

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

డాక్టర్ రాజా రమేష్ స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర సేవా చర్యలు నిర్వహిస్తున్నారు.ప్రజలతో...