*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం.. ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*
మంచిర్యాల, జులై 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన విద్యార్థులకు...

