మండే ఎండల ముప్పు:మనుషులకే కాదు స్మార్ట్ఫోన్లకూ ప్రమాద ఘంటికలు – జేబులోనే పేలిన మొబైల్తో ప్రజలకు హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలపైనా పడుతోంది. తాజాగా ఓ వ్యక్తి షర్టు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా అధిక వేడికి గురై పేలిపోవడంతో స్వల్ప...

