June 3, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
307 Posts - 0 Comments
తెలంగాణ

మండే ఎండల ముప్పు:మనుషులకే కాదు స్మార్ట్‌ఫోన్లకూ ప్రమాద ఘంటికలు – జేబులోనే పేలిన మొబైల్‌తో ప్రజలకు హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావం ప్రజల ఆరోగ్యంపైనే కాకుండా ఎలక్ట్రానిక్ పరికరాలపైనా పడుతోంది. తాజాగా ఓ వ్యక్తి షర్టు జేబులో ఉన్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా అధిక వేడికి గురై పేలిపోవడంతో స్వల్ప...
తెలంగాణ

ఇందిరా మహిళా శక్తితో మహిళలకు ఆర్థిక బలోపేతం – స్వయం సహాయక సంఘాలకు రూ.53 కోట్ల రుణాల పంపిణీ

మంచిర్యాల, మే 29:మహిళల ఆర్థిక స్వావలంబనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నస్పూర్‌లో నిర్వహించిన...
తెలంగాణ

వడదెబ్బ నివారణ,పొగాకు దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన సదస్సు:జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

మంచిర్యాల,మే28:మంచిర్యాల పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్,బెల్లంపల్లి చౌరస్తాలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణ, పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా...
తెలంగాణ

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రణాళికలో భాగంగా 52,53 డివిజన్లలో మహిళా సంఘాలకు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి...
తెలంగాణ

గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు.. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కీలకం

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని దండేపల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గూడెం గ్రామంలో సోమవారం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు.లక్సెట్టిపేట సీఐ రమణమూర్తి,దండేపల్లి ఎస్సై తైసినొద్దీన్ గ్రామస్తులకు నేరాల నియంత్రణ,రోడ్డు భద్రత, సైబర్ నేరాలపై...
తెలంగాణ

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

తెలంగాణ,మే23:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల,...
తెలంగాణ

మూడు దశాబ్దాల ప్రజాసేవకు వీడ్కోలు___ హోంగార్డ్ శ్రీనివాస్‌కు పోలీస్ శాఖ ఘన నివాళి

Chief Editor: Satish Kumar
గోదావరిఖని, మే 23: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ బి. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల పెద్దపల్లి డీసీపీ బి. రామ్...
తెలంగాణ

జన్నారం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

జన్నారం,మే 22:జన్నారం బస్టాండ్ పరిసర ప్రాంతంలో గురువారం ఒక గుర్తుతెలియని పురుష మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు...
తెలంగాణ

గంజాయి మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం__ నస్పూర్‌లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు

నస్పూర్ మే,21: నస్పూర్ మండల కేంద్రంలో గంజాయి,మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్,...
తెలంగాణ

రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తాం – మేప్మా సీఓ అరుణ హామీ

హాజీపూర్,మే 21:హాజీపూర్ మండలం నన్నూర్ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు,రవాణా సమస్యలపై రైతులతో మేప్మా సీఓ అరుణ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.ఇటీవల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగడం, మిల్లులకు తరలింపులో ఆలస్యం...