July 29, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
422 Posts - 0 Comments
తెలంగాణ

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

తెలంగాణ,మే23:తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు, అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల,...
తెలంగాణ

మూడు దశాబ్దాల ప్రజాసేవకు వీడ్కోలు___ హోంగార్డ్ శ్రీనివాస్‌కు పోలీస్ శాఖ ఘన నివాళి

Chief Editor: Satish Kumar
గోదావరిఖని, మే 23: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ బి. శ్రీనివాస్ ఆకస్మిక మరణం పట్ల పెద్దపల్లి డీసీపీ బి. రామ్...
తెలంగాణ

జన్నారం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

జన్నారం,మే 22:జన్నారం బస్టాండ్ పరిసర ప్రాంతంలో గురువారం ఒక గుర్తుతెలియని పురుష మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు...
తెలంగాణ

గంజాయి మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం__ నస్పూర్‌లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు

నస్పూర్ మే,21: నస్పూర్ మండల కేంద్రంలో గంజాయి,మాదక ద్రవ్యాల అక్రమ రవాణా,వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గురువారం ఉదయం విస్తృత స్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్,...
తెలంగాణ

రైతులకు పూర్తి న్యాయం జరిగేలా చేస్తాం – మేప్మా సీఓ అరుణ హామీ

హాజీపూర్,మే 21:హాజీపూర్ మండలం నన్నూర్ సెంటర్‌లో ధాన్యం కొనుగోలు,రవాణా సమస్యలపై రైతులతో మేప్మా సీఓ అరుణ ప్రత్యేకంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.ఇటీవల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరగడం, మిల్లులకు తరలింపులో ఆలస్యం...
తెలంగాణ

మందమర్రిలో వరుస బైక్ చోరీలకు తెరదించిన పోలీసులు

మందమర్రి, మే 20: మందమర్రి పట్టణంలో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని మందమర్రి పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి, అతడి నుంచి నాలుగు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.మందమర్రి సీఐ రమేష్...
తెలంగాణ

అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నీల్వాయిలో పర్యావరణ చైతన్యం

నీల్వాయి (వేమనపల్లి), మే 20:అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా వేమనపల్లి మండలం నీల్వాయిలో బుధవారం “ప్రకృతిమిత్ర” సంస్థ ఆధ్వర్యంలో జీవ వైవిధ్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విత్తన బంతులు చల్లుతూ, మొక్కలు నాటుతూ...
తెలంగాణ

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక&స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

మంచిర్యాల,మే20:సేవే పరమావధిగా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వాటర్ ట్యాంక్ చౌరస్తా యందు సోమవారం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్వప్నిక డాక్టర్ మరియు స్ఫూర్తి స్పాన్సర్లుగా సహకారం...
తెలంగాణ

బాలికల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యం__99 రోజుల ప్రజాపాలనలో సాయి కుంట బస్తీ దవాఖానలో ప్రత్యేక వైద్య పరీక్షలు

Chief Editor: Satish Kumar
మంచిర్యాల,మే20:ప్రజా పాలన ప్రగతి కార్యక్రమంలో భాగంగా సాయి కుంటలోని బస్తీ దవాఖానలో 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ప్రత్యేక ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా బాలికల బరువు, ఎత్తు,రక్తంలో షుగర్...
తెలంగాణ

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక,స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

మంచిర్యాల,మే20:సేవే పరమావధిగా మహేష్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో వాటర్ ట్యాంక్ చౌరస్తా యందు సోమవారం ఉచిత అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి స్వప్నిక డాక్టర్ మరియు స్ఫూర్తి స్పాన్సర్లుగా సహకారం...