June 3, 2026
Praja Telangana
తెలంగాణ

జన్నారం బస్టాండ్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం

జన్నారం,మే 22:జన్నారం బస్టాండ్ పరిసర ప్రాంతంలో గురువారం ఒక గుర్తుతెలియని పురుష మృతదేహం కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు సుమారు 30 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదని, ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తించినట్లయితే లేదా సంబంధిత సమాచారం తెలిసినట్లయితే వెంటనే జన్నారం పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.

Related posts

ఘనంగా కార్మికుల దినోత్సవం వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్

మహిళల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం___ఇందిరమ్మ చీరల పంపిణీతో మరో ముందడుగు

భానుడి భగభగ__45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు,జిల్లాలకు రెడ్ అలర్ట్

Share this