June 4, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
307 Posts - 0 Comments
తెలంగాణ

శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం శిష్య బృందంతో మెప్పించిన గురువు కల్పన మంచిర్యాల ఫిబ్రవరి 16, మంచిర్యాల పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల శ్రీ విశ్వనాథ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని...
తెలంగాణ

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ

ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు కొత్త ఎత్తుగడ. మంచిర్యాల జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో బాయ్స్ హాస్టల్ బైపాస్ రోడ్డు పోల్ లో అభ్యర్థి కొత్త ఎత్తుగడ చిట్టిలపై అభ్యర్థులు ఫోటో పార్టీ గుర్తును ముద్రించి...
తెలంగాణ

జనం మనసులో మాట__ బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్...
తెలంగాణ

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో నా వంతు పాత్ర నేను నిర్వర్తిస్తాను

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్...
తెలంగాణ

గడప గడపలో బీజేపీ జెండా ఎగరాలి_ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

గడపగడపలో బిజెపి జెండా ఎగరాలి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మంచిర్యాల జిల్లా కేంద్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా ఐబి చౌరస్తాలో ఏర్పాటుచేసిన భారీ మహాసభలో మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని...
తెలంగాణ

అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ…. రెండు సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో 600 కోట్ల అభివృద్ధి

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలందరూ కాంగ్రెస్ వైపే ఉన్నారని అన్నారు. మున్సిపల్...
తెలంగాణ

47 వ డివిజన్ లో గడపగడపకు బిజెపి సంక్షేమ పథకాలు

మంచిర్యాల,47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి రవీందర్ రావు ప్రచారం మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 47వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలోని 47వ డివిజన్...
తెలంగాణ

మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని EC కి ఫిర్యాదు

మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు మంచిర్యాల ఎన్నికల రాజకీయం హీటెక్కింది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు బరితెగించి బిజెపి కార్య కర్తలను అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని బీజేపీ లీగల్...
తెలంగాణ

బిజెపి తోనే దేశాభివృద్ధి సాధ్యం..47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు

47వ డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ అభ్యర్థి వెరబెల్లి రవీందర్ రావు ప్రచార కార్యక్రమం మంచిర్యాల జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 47 వ డివిజన్ అభ్యర్థి వెర్రబెల్లి రవీందర్ రావు...
తెలంగాణ

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం

37వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ప్రచారం కాంగ్రెస్ పార్టీ హయాంలోని అభివృద్ధి సాధ్యం మంచిర్యాల పట్టణంలోని 37వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎం.డి ఖలీద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ...