*ప్రతి గింజకు న్యాయం:నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*
హాజీపూర్,జూన్1:మంచిర్యాల జిల్లా కేంద్రం నమ్నూర్,గుడిపేట గ్రామాలలో ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేసి మిల్లులకు తరలించినట్లు అధికారులు తెలిపారు.స్థానిక ఎమ్మెల్యే సహాయ సహకారాలు,జిల్లా కలెక్టర్ ప్రత్యేక...

