*పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి*
శ్రీరాంపూర్, జూన్ 6: నస్పూర్–శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో ప్రకృతి మిత్ర ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ అవగాహన సదస్సులో సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...

