September 12, 2026
Praja Telangana
Home Page 8
తెలంగాణ

*మంచిర్యాలలో 1,147 ఉద్యోగ అవకాశాలు.. ఆగస్టు 18న మెగా జాబ్ మేళా*

మంచిర్యాల,ఆగస్టు 16(నేటి ప్రజా తెలంగాణ): ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ) మంచిర్యాల ఆధ్వర్యంలో ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు, విద్యార్థినులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 18వ తేదీన ఉదయం 10
తెలంగాణ

*వర్షంలోనూ దేశభక్తిని చాటిన కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్*

మంచిర్యాల,ఆగస్టు 15(నేటి ప్రజా తెలంగాణ):దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఏరియా హెల్త్ క్లబ్ వాకర్స్ వినూత్నంగా దేశభక్తిని చాటారు. ఉదయం భారీ వర్షం
తెలంగాణ

*నిషేధాజ్ఞలు ఉల్లంఘించి మాంసం విక్రయాలు.. హోటల్‌ను మూసివేసిన క్యాతనపల్లి పురపాలక అధికారులు*

క్యాతనపల్లి,ఆగస్టు 15(నేటి ప్రజా తెలంగాణ):స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణ పరిధిలో మాంస విక్రయాలు చేపట్టరాదని క్యాతనపల్లి పురపాలక సంఘం జారీ చేసిన నోటీసులను ఉల్లంఘించిన హోటల్‌పై అధికారులు చర్యలు చేపట్టారు.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలోని
తెలంగాణ

*స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మేయర్ దర్ని మధుకర్*

మంచిర్యాల,ఆగస్టు15(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ శ్రీమతి
తెలంగాణ

*క్యాతన్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

Chief Editor: Satish Kumar
క్యాతనపల్లి,ఆగస్టు15(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పురపాలక సంఘ చైర్‌పర్సన్ శ్రీమతి గొడిసేల సంధ్యారాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం చేశారు.ఈ సందర్భంగా
తెలంగాణ

*హెచ్‌ఐవీపై రెండు నెలల విస్తృత అవగాహన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌*

మంచిర్యాల, ఆగస్టు 14: హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మంచిర్యాల జిల్లాలో రెండు నెలల విస్తృత సమాచార, విద్యా, అవగాహన కార్యక్రమాన్ని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ నరేందర్‌ రాథోడ్‌
తెలంగాణ

*ప్రభుత్వ బియ్యం దారి మళ్లింపు.. రైస్‌మిల్లర్‌పై పీడీ యాక్ట్*

దండేపల్లి,ఆగస్టు 14: ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను అక్రమంగా దారి మళ్లించి బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్‌మిల్లర్‌ గంప సంతోష్‌కుమార్‌పై రామగుండం పోలీసులు పీడీ యాక్ట్‌ కింద నిర్బంధ ఉత్తర్వులు
తెలంగాణ

*గంజాయి సాగుపై పోలీసుల ఉక్కుపాదం.. నిర్మానుష్య ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు*

రామకృష్ణాపూర్, ఆగస్టు 14:మాదకద్రవ్యాల అక్రమ సాగు, నిల్వ, రవాణాపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ
తెలంగాణ

*క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లు పంపిణీ*

బెల్లంపల్లి, ఆగస్టు 13: బెల్లంపల్లి వంద పడకల ఏరియా ఆసుపత్రిలో గురువారం క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత పౌష్టికాహార కిట్లను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ బెల్లంపల్లి ఆధ్వర్యంలో బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి పరిధిలోని మండలాలకు
తెలంగాణ

*సైబర్‌ మోసాలకు అత్యాశ.. భయమే ఆయుధం.. అప్రమత్తతతోనే రక్షణ: డీసీపీ ఏ. భాస్కర్*

చెన్నూర్, ఆగస్టు 13: సైబర్‌ నేరాల నుంచి వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల