Category : తెలంగాణ
ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై కట్టడి అవసరం:
ఫీజు నియంత్రణ బిల్లు వెంటనే చట్టంగా చేయాలి తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలు అధిక ఫీజులతో తల్లిదండ్రులను దోచుకుంటున్నాయని సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్ తెలిపారు. పుస్తకాలు, యూనిఫామ్లు, స్పెషల్...
బజార్ హత్నూర్లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభ
బజార్ హత్నూర్లో “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో నిర్వహించిన “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” బహిరంగ సభ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య...
బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయం
* జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బాబు జగ్జీవన్ రామ్ జీవితం అందరికీ ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లాలోని నస్పూర్ లో...
క్యాతనపల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ కంచుకోటగా మారింది
ఛైర్పర్సన్గా గోదిశెల సంధ్యారాణి వైస్ ఛైర్పర్సన్గా మిట్టపల్లి సరిత మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది.గత 50 రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ...
🚨 బిగ్ బ్రేకింగ్: ఛైర్పర్సన్గా సంధ్యారాణి, వైస్ ఛైర్పర్సన్గా సరిత ఎన్నిక
ఛైర్పర్సన్గా గోడిశెల సంధ్యారాణి వైస్ ఛైర్పర్సన్గా మిట్టపల్లి సరిత మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. మొత్తం 50 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో అన్ని స్థానాలను కైవసం చేసుకుని...
క్యాతనపల్లి మున్సిపల్ పాలకవర్గం ఎన్నిక_జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
* జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్ మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో క్యాతనపల్లి మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ల పరోక్ష ఎన్నికలు నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక...
ఏటీఎంలో మర్చిపోయిన నగదు – మానవత్వంతో పోలీసులకు అప్పగింత
మంచిర్యాల పట్టణ టౌన్ సిఐ (ఎస్ హెచ్ ఓ) మంచిర్యాల పట్టణంలోని వెంకటేశ్వర థియేటర్ ఎదురుగా ఉన్న యూనియన్ బ్యాంకు ఏటీఎంలో గుర్తుతెలియని వ్యక్తి రూ.11,000 నగదు,ఏటీఎం కార్డు మర్చిపోయిన ఘటన చోటుచేసుకుంది.అనంతరం ఏటీఎంలోకి...
నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్
నకిలీ భూమి పత్రాలు సృష్టించి రూ.31.80 లక్షలు మోసం చేసిన ఘటనలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ చి. హనోక్ తెలిపిన వివరాల ప్రకారం…మంచిర్యాలకు చెందిన సంగం సాగర్కు,...
క్యాతనపల్లి మున్సిపాలిటీలో పరోక్ష ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి_ జిల్లా అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య
క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఏప్రిల్ 4, 2026న జరగనున్న చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పరోక్ష ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య ఆదేశించారు. ఎన్నికలు...
“నమ్మకం మా బలం_ నాణ్యత మా లక్ష్యం” శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు
అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ స్థాపకుడు శ్రీ గుర్రాల శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు – విజన్తో ఎదిగిన నాయకుడు రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయత, నిబద్ధత, పారదర్శకతకు ప్రతీకగా నిలిచిన అంజనీపుత్ర రియల్ ఎస్టేట్...

