July 28, 2026
Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
420 Posts - 0 Comments
తెలంగాణ

గంగావతరణ సాధకుడు శ్రీ భగీరథ మహర్షి

శ్రీ భగీరథ మహర్షి భారతీయ సనాతన సంప్రదాయంలో అత్యంత గౌరవనీయులైన మహర్షుల్లో ఒకరు. తన పూర్వీకుల విముక్తి కోసం గంగానదిని భూమికి తీసుకురావాలనే మహత్తర సంకల్పంతో ఆయన దీర్ఘకాలం ఘోర తపస్సు చేశారు. ఆయన...
తెలంగాణ

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు పాడ్పడినట్టుగా స్థానికుల కథనం.వెంటనే...
తెలంగాణ

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

డాక్టర్ రాజా రమేష్ స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర సేవా చర్యలు నిర్వహిస్తున్నారు.ప్రజలతో...
తెలంగాణ

ఆకస్మిక తనిఖీతో అప్రమత్తం చేసిన మేయర్ దర్నీ మధుకర్

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మేయర్ శ్రీ దర్నీ మధుకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సమగ్రంగా ఆరా తీశారు.ప్రాథమిక...
తెలంగాణ

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు. అధిక...
తెలంగాణ

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Chief Editor: Satish Kumar
ఏప్రిల్–మే నెలల్లో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగనున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండటం మంచిదని తెలిపారు.అధిక వేడి...
తెలంగాణ

మంచిర్యాలలో డయాలసిస్ సేవల విస్తరణ

మంచిర్యాల జిల్లాలో డయాలసిస్ సేవల విస్తరణకు చర్యలు ప్రారంభమయ్యాయి.లక్షెట్టిపేట, వేమనపల్లి,భీమిని కేంద్రాలలో ఐదు చొప్పున డయాలసిస్ బెడ్స్ ఏర్పాటు చేయాలని,జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో రెండు బెడ్స్ పెంచాలని త్రీ-మెన్ కమిటీ పరిశీలించింది. కేంద్రాలలో...
తెలంగాణ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు శస్త్రచికిత్స – ఆరోగ్య పరిస్థితి స్థిరంగా

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan గారికి శనివారం సాయంత్రం విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది.శుక్రవారం ఉదయం అధికారులతో పాలనాపరమైన అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఆయన ఆకస్మికంగా అస్వస్థతకు గురయ్యారు. గత...
తెలంగాణ

ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

మంచిర్యాల జిల్లా పరిధిలో ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.హీమోఫిలియా రక్తస్రావ వ్యాధి కావడంతో చిన్న గాయానికి కూడా ఎక్కువసేపు రక్తం ఆగకపోవడం వంటి లక్షణాలు...
తెలంగాణ

ఎల్ నినో’ ప్రభావం తీవ్రతరం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

దేశవ్యాప్తంగా నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు ‘ఎల్ నినో’ ప్రభావమే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. పసిఫిక్ మహాసముద్రంలోని నీటి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గాలి ప్రవాహాల్లో మార్పులు చోటుచేసుకుని, దక్షిణ పశ్చిమ మాన్సూన్...