June 3, 2026
Praja Telangana
తెలంగాణ

సమ్మె ఉద్రిక్తతల మధ్య ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆర్టీసీ డిపో డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది.ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆత్మహత్యకు పాడ్పడినట్టుగా స్థానికుల కథనం.వెంటనే సహచరులు గమనించి ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

పుస్తకాలోచ్చాయి, పాఠశాలలు తెరిచే నాటికి పంపిణీ కి చర్యలు

సమ్మర్ కోచింగ్ క్యాంపులు – 2026 ప్రారంభం:జిల్లా యువజన & క్రీడా శాఖ అధికారి

Chief Editor: Satish Kumar

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar
Share this