September 12, 2026
Praja Telangana
Home Page 21
తెలంగాణ

*సింగరేణి ఐరన్ పైపుల అక్రమ రవాణా గుట్టురట్టు.. సివిల్ సూపర్వైజర్, స్క్రాప్ వ్యాపారి సహా ఆరుగురు అరెస్ట్*

శ్రీరాంపూర్,జూన్ 28:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సింగరేణికి చెందిన రూ.4.40 లక్షల విలువైన ఐరన్ పైపుల అక్రమ రవాణా కేసును పోలీసులు ఛేదించారు. శ్రీరాంపూర్ సింగరేణి సివిల్ కార్యాలయానికి చెందిన 110 ఐరన్ పైపులను
తెలంగాణ

*మంచిర్యాలలో పల్స్ పోలియోకు భారీ స్పందన.. 76,367 మంది చిన్నారులకు పోలియో చుక్కలు: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

మంచిర్యాల,జూన్ 28:మంచిర్యాల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా
తెలంగాణ

*అంజనీపుత్రపై కుట్రలకు చెక్‌.. ఫేక్ ప్రచారాలపై ఫైర్ “తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు”: చైర్మన్ గుర్రాల శ్రీధర్*

మంచిర్యాల,జూన్ 28:అంజనీపుత్ర రియల్ ఎస్టేట్‌పై జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆ సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై కొంతమంది కావాలనే అసత్య ప్రచారాలు
తెలంగాణ

*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*

మేడ్చల్-మల్కాజ్‌గిరి:మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షమీర్‌పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమె నివాసంతో
తెలంగాణ

*తహసీల్దార్ సుచరితపై ఏసీబీ దాడులు.. రూ.5 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు*

Chief Editor: Satish Kumar
మేడ్చల్-మల్కాజ్‌గిరి:మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా షమీర్‌పేట్ తహసీల్దార్ తుమ్మకొమ్మ సుచరితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆమె నివాసంతో
తెలంగాణ

*బెల్లంపల్లి డివిజన్ కార్మికుల సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకెళ్లిన టీఆర్‌వీకేఎస్ నాయకులు*

బెల్లంపల్లి,జూన్ 25:బెల్లంపల్లి డివిజన్ పర్యటనలో భాగంగా విద్యుత్ సంస్థ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ను టీఆర్‌వీకేఎస్ హెచ్-58 నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి డివిజన్ పరిధిలోని కార్మికుల సమస్యలను వివరించారు.టీఆర్‌వీకేఎస్ హెచ్-58 ప్రాంతీయ కార్యదర్శి
తెలంగాణ

*మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుపై ఆదేశాలు*

మంచిర్యాల,జూన్ 25:మంచిర్యాల పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం,పాలియేటివ్ కేర్ సెంటర్, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ గురువారం ఆకస్మికంగా సందర్శించి అక్కడ అందుతున్న వైద్య
తెలంగాణ

*ఆర్టీఐ సమాచార నిర్లక్ష్యం.. పంచాయతీ కార్యదర్శికి రూ.20 వేల జరిమానా*

హైదరాబాద్:ఆర్టీఐ కింద కోరిన సమాచారాన్ని అందించడంలో విఫలమైన నల్గొండ జిల్లా దామరచర్ల మండలం ఇర్కిగూడెం గ్రామ పంచాయతీ పీఐఓపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ చర్యలు తీసుకుంది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన వివరాలు
తెలంగాణ

*భూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి రికార్డుల పరిశీలనతో పారదర్శకంగా భూ సర్వే చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల(నేన్నెల),జూన్ 24:మంచిర్యాల జిల్లా కేంద్రం నెన్నెల మండలం పుప్పల్వానిపేట గ్రామంలో నిర్వహించిన భూ సర్వే అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పాల్గొన్నారు. ఎ.డి.ఎస్.ఎల్.ఆర్.శ్రీనివాస్,మండల తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవోతో కలిసి హాజరైన కలెక్టర్
తెలంగాణ

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

రామగుండం,జూన్ 24:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.వర్షాకాలంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే సిబ్బంది ఇబ్బందులు పడకుండా