September 12, 2026
Praja Telangana
Home Page 15
తెలంగాణ

*నేరాల నియంత్రణలో రాజీ లేదు.. సాంకేతిక దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి : డీసీపీ ఎ. భాస్కర్*

మంచిర్యాల, జూలై 21:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్‌ను మంచిర్యాల జోన్ డీసీపీ ఎ. భాస్కర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలు, సీసీ కెమెరాల
తెలంగాణ

*వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి.. వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

జన్నారం, జులై 21:జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించి తాళ్లపేట్, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య సిబ్బందితో జాతీయ ఆరోగ్య కార్యక్రమాల
తెలంగాణ

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నూతన విద్యార్థులకు స్వాగతం.. ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహణ*

మంచిర్యాల, జులై 21: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కొత్తగా మొదటి సంవత్సరం ప్రవేశం పొందిన విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జై కిషన్ ఓజా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నూతన విద్యార్థులకు
తెలంగాణ

*అపార్ ఐడీ స్వచ్ఛందమే.. అడ్మిషన్లు, మార్క్స్ మెమోలు నిలిపివేయొద్దు: సుప్రీంకోర్టు*

న్యూఢిల్లీ,జూలై 20: విద్యార్థులకు జారీ చేస్తున్న APAAR (Automated Permanent Academic Account Registry) ఐడీపై సుప్రీంకోర్టు కీలక స్పష్టీకరణ ఇచ్చింది. అపార్ ఐడీ నమోదు పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ అని పేర్కొంటూ, ఆధార్
తెలంగాణ

*డ్రగ్స్‌కు దూరంగా ఉండి లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి.. బాలికల భద్రతకు షీ టీమ్స్ అండ: ఎస్‌ఐ ఉషారాణి*

మంచిర్యాల, జూలై 20: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్స్ ఆధ్వర్యంలో బాలికల భద్రత,డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో షీ టీమ్స్ ఎస్‌ఐ
తెలంగాణ

*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*

రామగుండం, జూలై 20: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.సోమవారం నిర్వహించిన
తెలంగాణ

*గ్రీవెన్స్ డేలో ప్రజల వినతుల స్వీకరణ.. చట్టపరంగా త్వరిత పరిష్కారానికి సీపీ ఆదేశాలు*

రామగుండం, జూలై 20: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ తెలిపారు.సోమవారం నిర్వహించిన
తెలంగాణ

*మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అవసరం: తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లైంట్స్ అథారిటీ సభ్యులు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు*

సూర్యాపేట, జూలై 19: మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ కంప్లయింట్స్ అథారిటీ సభ్యుడు డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు అన్నారు.ఆదివారం సూర్యాపేటలో మాదకద్రవ్యాల నిర్మూలన కార్యక్రమం నిర్వహించడం జరిగింది
తెలంగాణ

*జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్.. 41 వాహనాలు సీజ్*

జైపూర్,జూలై 17:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జైపూర్ ఎస్‌టీపీ ప్లాంట్ లేబర్ క్యాంపులో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు జైపూర్ ఇన్‌స్పెక్టర్
తెలంగాణ

*జల్ సంచయ్ జన భాగీదారి–3.0లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి: క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ*

రామకృష్ణాపూర్,జూలై 18: కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన జల్ సంచయ్ జన భాగీదారి (JSJB)–3.0 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మురళి