September 12, 2026
Praja Telangana
Home Page 12
తెలంగాణ

*ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు *

మంచిర్యాల, ఆగస్టు 02: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం,మధ్యాహ్న భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.మంచిర్యాల
తెలంగాణ

*మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్ కుమార్ దీపక్*

మంచిర్యాల,ఆగస్టు 01:భారీ వర్షాల నేపథ్యంలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా చేరుతున్న వరద నీరు, ప్రాజెక్టు నీటిమట్టం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర నీటిపారుదల, ఆహార–పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర
తెలంగాణ

*బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీరయ్య*

మంచిర్యాల,ఆగస్టు 1: బాలల హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వీరయ్య అన్నారు. శనివారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల
తెలంగాణ

*మంచిర్యాల జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*

Chief Editor: Satish Kumar
చెన్నూరు,ఆగస్టు 01: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని మంచిర్యాల జిల్లాలో ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య
తెలంగాణ

*పోక్సో కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష*

పెద్దపల్లి, జులై 31:రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు ఎం.డీ. రహీంపాషాకు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తూ పెద్దపల్లి పోక్సో ప్రత్యేక
తెలంగాణ

*తల్లిపాల ప్రాముఖ్యతపై విస్తృత అవగాహన కల్పించాలి: డి ఎం హెచ్ ఓ డాక్టర్.నరేందర్ రాథోడ్*

మంచిర్యాల, జులై 31: ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కరపత్రాలు, పోస్టర్లను విడుదల చేశారు.
తెలంగాణ

*ప్రస్తుత భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి వివేక్ వెంకటస్వామి*

Chief Editor: Satish Kumar
చెన్నూర్,జులై 30:ప్రస్తుతం కురుస్తున్న వర్ష పరిస్థితులలో ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ
తెలంగాణ

*ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రం పరిశీలన*

మంచిర్యాల, జులై 30: మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయ అధ్యయన కేంద్రాన్ని విశ్వవిద్యాలయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి పలు కీలక
తెలంగాణ

*వార్తలతో బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలు.. ముగ్గురు విలేకరులపై కేసు నమోదు*

మంచిర్యాల,జులై 30: అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థపై తప్పుడు కథనాలు ప్రచురిస్తామని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై ముగ్గురు విలేకరులపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుడు, అంజనీపుత్ర
తెలంగాణ

*హెచ్‌ఐవీ నియంత్రణకు ముమ్మర చర్యలు.. డిసెంబర్ 1లోపు లక్ష్యాల సాధనకు కలెక్టర్ ఆదేశం*

మంచిర్యాల, జూలై 29:మంచిర్యాల జిల్లాలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, నియంత్రణ చర్యలను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ కమిటీ సమీక్ష సమావేశంలో ఆయన అధ్యక్షత