*ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు *
మంచిర్యాల, ఆగస్టు 02: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన అల్పాహారం,మధ్యాహ్న భోజనం అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు.మంచిర్యాల

