*వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్*
భీమారం, ఆగస్టు 5:మంచిర్యాల జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశించారు.

