మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు జోరు ముగిసింది. మంచిర్యాల జిల్లాలో మద్యం దుకాణాలకు 2025 నుండి 2027 సంవత్సరాల వరకు గాను మద్యం దుకాణాలు ఎక్సైజ్ టెండలను ఈరోజు చివరి అవకాశం వరకు అప్లికేషన్...
మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు అధికారుల ఆదేశాల సారం రేపే చివరి అవకాశం. నేటి ప్రజా తెలంగాణ:22 అక్టోబర్ మంచిర్యాల జిల్లాలో 73 మధ్యo దుకాణాలకు అప్లికేషన్లు స్వీకరణ 23-10-2025 రేపే చివరి అవకాశం...
మంచిర్యాల జిల్లాలో ఎక్సైజ్ టెండర్లకు హైదరాబాద్ అధికారుల ఆదేశాల సారం గడువు పొడిగింపు. నేటి ప్రజా తెలంగాణ:21 అక్టోబర్ మంచిర్యాల జిల్లాలో 73 మధ్యo దుకాణాలకు అప్లికేషన్లు స్వీకరణ గడువు పొడిగింపు. 23-10-2025 మద్యం...
సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా పాత్రికేయుల సమావేశం ఈరోజు మంచిర్యాల కేంద్రంలోని నార్తిన్ హోటల్ లో పాత్రికేయుల సమావేశం నిర్వహించిన ఏఐసీసీ అబ్జర్వర్ డాక్టర్ నరేష్ కుమార్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
రేపటి బందుకు తెలంగాణ గంగపుత్ర సంఘం సంపూర్ణ మద్దతు ఈరోజు మంచిర్యాల పట్టణంలోని జన్మభూమి నగర్ లో తెలంగాణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు నెన్నెల నర్సయ్య గారు గారు...
బెల్లంపల్లి ఆటో యూనియన్ నుండి అధిక సహాయం బెల్లంపల్లి బస్తీకి చెందిన ఆటో డ్రైవర్ బండి రాము అనారోగ్యంతో మరణించిన సందర్భంగా యూనియన్ తరఫున రూ.5000 సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కట్ట...
*విశ్వకర్మలకు ప్రత్యేక పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయాలి* *ఉపాధి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి* *కస్తూరి శ్రీనాథ్ చారి* మంచిర్యాల తేది:17సెప్టెంబర్, కలెక్టర్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహించిన శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుని...
భక్తి మార్గం తోనే శాంతి, సౌర బ్రాతృత్వం మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు భక్తి మార్గం తోనే సమాజం లో శాంతి,సౌభ్రాతృత్వం నెలకొంటుందని మంచిర్యాల ఆర్డీఓ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రం లో ni...
ఘనంగా కుంకుమ పూజలు తరలి వచ్చిన మహిళలు మంచిర్యాల జిల్లాకేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని అంజనీ పుత్ర సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు, మహిళలు తరలి వచ్చారు.. వంద...
అవకాశం ఇస్తే అభివృద్ధికి ముందుంటా కోటపల్లి : చిన్న తనం నుండి ప్రజాసేవ మీద మక్కువతో తన తండ్రిని మించిన తనయుడిల అంచెలు అంచెలుగా ఎదుగుతూ తండ్రి గ్రామ సర్పంచ్ గా ఉన్నప్పటి నుండి...