Category : తెలంగాణ
కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం
కార్మిక శాఖ మంత్రి ఏఐటియుసి మందమర్రి జీఎం ఆఫీస్ పిట్ కమిటీ చిరు సత్కారం మమందమర్రి:కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమం సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వివేకు వెంకటస్వామి మందమర్రి జీఎం ఆఫీస్కి...
బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు
* బీసీ రిజర్వేషన్ల ప్రదాత, భారత దేశ మాజీ ప్రధాని వీపీ సింగ్ జయంతి వేడుకలు బీసీ జేఏసీ జిల్లా నాయకులు నేటి ప్రజా తెలంగాణ: మంచిర్యాల జూన్ 25 మంచిర్యాల జిల్లాలోని ఐబి...
బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్
బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్ బెల్లంపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్గా తన్నీరు రమేశ్ నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరావు CDMAకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. భూపాలపల్లి...
బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు
బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు పొదుపు సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు బాసటగా నిలవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు....
బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి
బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్టల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు....
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్ యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా మందమర్రిలో విద్యార్థులకు దిశానిర్దేశం మందమర్రి: యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల...
సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది
సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది ఐఎన్టీయూసీలోకి భారీ చేరికలు ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ సింగరేణి పరిరక్షణ కొరకు,...
ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్...
ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి
ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి’.భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణ తెలిపారు. ఆకెనపల్లి లో రెవెన్యూ సదస్సు నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. భూసమస్యలను దరఖాస్తు...