June 12, 2026
Praja Telangana
తెలంగాణ

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణకు తరలిస్తున్న మహారాష్ట్ర దేశి గారు మద్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీలలో భాగంగా 25 కాటన్లలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే సారాయిని పట్టుకున్నామని సీఐ నవీన్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

శ్రీ విశ్వనాథ ఆలయంలో కూచిపూడి నృత్య కళా వైభవం

విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి సైకాలజిస్టుల పాత్ర కీలకం: టిపిఏ

Chief Editor: Satish Kumar
Share this