September 12, 2026
Praja Telangana
తెలంగాణ

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణకు తరలిస్తున్న మహారాష్ట్ర దేశి గారు మద్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీలలో భాగంగా 25 కాటన్లలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే సారాయిని పట్టుకున్నామని సీఐ నవీన్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts

సబ్ జూనియర్ అథ్లెటిక్స్ పోటీలలో పతకాలు సాధించిన బెల్లంపల్లి విద్యార్థులు.

Chief Editor: Satish Kumar

రాజీవ్ గాంధీ, ఆశయాలను,కొనసాగించాలి ఎమ్మెల్యే గడ్డం వినోద్,

Share this