*విద్యార్థుల పోషకాహారానికి పెద్దపీట.. జిల్లాలోని కేంద్ర సామూహిక వంటశాల*
మంచిర్యాల,ఆగస్టు 29(నేటి ప్రజా తెలంగాణ):తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పాఠశాల అల్పాహార కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులోని వైద్య గోదాములో నిర్మించిన అధునాతన కేంద్ర సామూహిక వంటశాలను ఆగస్టు 31న

