September 12, 2026
Praja Telangana
Home Page 2
తెలంగాణ

*పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి భూమి పూజ*

మంచిర్యాల,సెప్టెంబర్ 7(నేటి ప్రజా తెలంగాణ):మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్ చెరువు కట్ట వద్ద పోచమ్మ తల్లి దేవాలయ నూతన నిర్మాణానికి సోమవారం భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
తెలంగాణ

*ఎస్ఐఆర్ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలి :రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ యోగితా రాణా*

నస్పూర్, సెప్టెంబర్ 7 (నేటి ప్రజా తెలంగాణ): జిల్లాలో చేపడుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ట్రోరల్
తెలంగాణ

*సైబర్ నేరాల కట్టడిలో సైబర్ వారియర్స్ కీలక పాత్ర: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ*

రామగుండం, సెప్టెంబర్ 8 (నేటి ప్రజా తెలంగాణ): సైబర్ మోసాల బారినపడిన బాధితులకు పోలీసుశాఖ అండగా ఉంటుందని, మోసపోయి కోల్పోయిన నగదును వీలైనంత త్వరగా తిరిగి రాబట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్
తెలంగాణ

*వినాయక ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పనిచేయాలి: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు*

మంచిర్యాల,సెప్టెంబర్ 6(నేటి ప్రజా తెలంగాణ): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్‌లో వినాయక చవితి మండపాల ఏర్పాట్లు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ
తెలంగాణ

*శాంతిఖనిలో బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్, రిమాండ్*

బెల్లంపల్లి, సెప్టెంబర్ 6 (నేటి ప్రజా తెలంగాణ): శాంతిఖని ప్రాంతంలో ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తేదీ
తెలంగాణ

*అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే చర్యలు: మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ*

క్యాతనపల్లి,సెప్టెంబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):క్యాతనపల్లి పురపాలక సంఘం పరిధిలో ఇంటి నిర్మాణాలు, వాణిజ్య భవనాల నిర్మాణాలు చేపట్టే వారు తప్పనిసరిగా పురపాలక సంఘం నుంచి ముందస్తు అనుమతులు పొందాలని మున్సిపల్ కమిషనర్ మురళి కృష్ణ
తెలంగాణ

*సెప్టెంబర్ 12న లోక్ అదాలత్.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి నిరోష*

Chief Editor: Satish Kumar
మందమర్రి,సెప్టెంబర్ 5 (నేటి ప్రజా తెలంగాణ):జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 12న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు మందమర్రి జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి నిరోషా తెలిపారు. ఈ సందర్భంగా
తెలంగాణ

*విశిష్ట ప్రతిభా పురస్కారం అందుకున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

Chief Editor: Satish Kumar
మంచిర్యాల, సెప్టెంబర్ 5 (నేటి ప్రజా తెలంగాణ): రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతిష్ఠాత్మక విశిష్ట ప్రతిభా పురస్కారం–2026 అందుకున్నారు. శనివారం కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో
తెలంగాణ

*జనసేన ఫ్లెక్సీల ధ్వంసం అప్రజాస్వామికం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి*

మంచిర్యాల,సెప్టెంబర్ 5(నేటి ప్రజా తెలంగాణ):జనసేన పార్టీ వ్యవస్థాపక అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేయడంపై జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం
తెలంగాణ

*అక్రమ పశువుల తరలింపుపై టాస్క్‌ఫోర్స్ ఉక్కుపాదం.. 57 పశువులు స్వాధీనం – 11 మంది అదుపులో*

మందమర్రి,సెప్టెంబర్ 4 (నేటి ప్రజా తెలంగాణ):రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అక్రమంగా పశువులను తరలిస్తున్న వారిపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్