మల్ల్యాల మండలంలో శ్రీ స్వామి వారి జాతర ఉత్సవాలు ప్రారంభం
మల్ల్యాల మండలంలోని కొండగట్టు ముత్యంపేట గ్రామంలో వెలసిన శ్రీ అంజనేయస్వామి దేవస్థానంలో వార్షిక జాతర ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు దేవస్థాన కమిటీ ప్రత్యేక ప్రకటన...

