June 13, 2026
Praja Telangana
తెలంగాణ

ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడు – డాక్టర్ రాజా రమేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

డాక్టర్ రాజా రమేష్ స్థానికంగా నిర్వహించే సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. జి.ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవసరమైన వారికి సహాయం, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇతర సేవా చర్యలు నిర్వహిస్తున్నారు.ప్రజలతో నేరుగా మమేకమై వారి అవసరాలను తెలుసుకోవడం, అందుబాటులో ఉండటం ఆయన పని విధానంలో కనిపించే అంశాలు. వివిధ సందర్భాల్లో నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రాంతంలో ఒక గుర్తింపు సాధించారు.ఈ సందర్భంగా ఆయన జన్మదినం సందర్భంగా స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలని ఆశిస్తున్నారు.

Related posts

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

శాంతిగని గని‌లో ఏఐటీయూసీ పరిశీలన

Share this