June 3, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ దాడులు పట్టుబడ్డ అధికారిణి

నేటి ప్రజా తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులను నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సహాయ అధికారి కార్యాలయంపై దాడులు చేశారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

నకిలీ భూమి పత్రాలతో మోసం – ఐదుగురు అరెస్ట్

తీవ్ర ఎండల ముప్పు: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Chief Editor: Satish Kumar

గంజాయి మాఫియాపై పోలీసుల ఉక్కుపాదం__ నస్పూర్‌లో నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో ఆకస్మిక తనిఖీలు

Share this