September 11, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ దాడులు పట్టుబడ్డ అధికారిణి

నేటి ప్రజా తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులను నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సహాయ అధికారి కార్యాలయంపై దాడులు చేశారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

“తెలంగాణలో రెడ్ అలర్ట్__7 జిల్లాల్లో ఎండల తీవ్రత

*హెచ్‌ఐవీ నియంత్రణకు ముమ్మర చర్యలు.. డిసెంబర్ 1లోపు లక్ష్యాల సాధనకు కలెక్టర్ ఆదేశం*

Share this