June 3, 2026
Praja Telangana
తెలంగాణ

నస్పూర్‌లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మహిళల వేధింపులు, సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts

స్థానికుల సంక్షేమం, భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారు

*ప్రతి గింజకు న్యాయం:నమ్నూర్_గుడిపేట కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి*

Chief Editor: Satish Kumar
Share this