July 27, 2026
Praja Telangana
తెలంగాణ

నస్పూర్‌లో ఆటో డ్రైవర్లకు షీ టీమ్స్ అవగాహన

మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో షీ టీమ్స్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, ప్రయాణికులతో మర్యాదపూర్వక ప్రవర్తన, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. మహిళల వేధింపులు, సైబర్ మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో షీ టీమ్ సిబ్బంది, ఆటో యూనియన్ ప్రతినిధులు మరియు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Related posts

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయుష్ సేవల విస్తరణ – కలెక్టర్ కుమార్ దీపక్ ప్రారంభం

భారతీయ కళాకార్ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా చిప్పకుర్తి శ్రీనివాస్ నియామకం…

వడదెబ్బ పై అప్రమత్తంగా ఉండాలి____నిర్లక్ష్యం ప్రాణాంతకం: మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్

Chief Editor: Satish Kumar
Share this