July 28, 2026
Praja Telangana
తెలంగాణ

రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి __సంక్షేమ,అభివృద్ధికి నిధుల భరోసాపై చర్చ

డా.బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన ‘మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్’ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది.రాష్ట్ర ఆదాయ వనరుల పెంపు, పెండింగ్ ఆర్థిక అంశాలపై చర్చించారు.ఎక్సైజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్లు,మైనింగ్ శాఖల ఆదాయంపై సమీక్ష జరిపి, ఖజానాకు అదనపు ఆదాయం సమకూర్చే మార్గాలపై దృష్టి సారించారు.వనరుల వినియోగంలో పారదర్శకత పాటించాలని,సంక్షేమం–అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,డి.శ్రీధర్ బాబు,జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

*మాతా శిశు సంరక్షణ కేంద్రం, తెలంగాణ డయాగ్నొస్టిక్ సెంటర్‌లో డీఎంహెచ్‌ఓ ఆకస్మిక తనిఖీ.. వైద్య సేవల మెరుగుపై ఆదేశాలు*

*నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు మూడో కన్ను: వ్యాపారులకు మందమర్రి సీఐ రమేష్ సూచన మందమర్రి,జూలై 8:పట్టణంలో శాంతిభద్రతల*

*ఎస్‌ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జనసేన నాయకులు – ఇంటింటికీ వెళ్లి వివరాలు అందజేత*

Share this