September 11, 2026
Praja Telangana
తెలంగాణ

మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని EC కి ఫిర్యాదు

మంచిర్యాలలో కాంగ్రెస్ ‘మోసపూరిత రాజకీయాలు’ చేస్తుందని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు

మంచిర్యాల ఎన్నికల రాజకీయం హీటెక్కింది. అక్కడ కాంగ్రెస్ శ్రేణులు బరితెగించి బిజెపి కార్య కర్తలను అడ్డుకుంటున్నారని, బెదిరింపులకు దిగుతున్నారని బీజేపీ లీగల్ సెల్ సభ్యు డు ఆర్.వి.పవన్ మైత్రేయ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అనుచరులు ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని వారి చర్యలను పోలీసులు చూస్తూ ఊరుకుంటున్నారని ఆరోపించారు. తక్షణమే విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Related posts

బెల్లంపల్లి ఎమ్మెల్యే & మంత్రి సీతక్కకు మెమోరాండం అందించిన బండి ప్రభాకర్ యాదవ్

*ప్రకృతి రక్షణతోనే మానవ మనుగడ: పర్యావరణవేత్త గుండేటి యోగేశ్వర్*

Chief Editor: Satish Kumar

*అరైవ్ అలైవ్ లక్ష్యంగా గ్రామసభల్లో రోడ్డు భద్రతా చైతన్యం*

Share this