September 12, 2026
Praja Telangana
Home Page 18
తెలంగాణ

*ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద హెచ్చరిక బోర్డు ఏర్పాటు… రోడ్డు ప్రమాదాల నివారణకు జైపూర్ పోలీసుల చర్యలు*

జైపూర్,జూలై 10:రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ జైపూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందారం ఎక్స్‌రోడ్డు వద్ద ఎస్‌ఐ భూమేష్ ఆధ్వర్యంలో హెచ్చరిక బోర్డును
తెలంగాణ

*ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత అవగాహన కల్పించాలి: డిఎంహెచ్ఓ డాక్టర్.నరేందర్ రాథోడ్*

Chief Editor: Satish Kumar
మంచిర్యాల,జూలై 10: ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూలై 11 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించనున్న కుటుంబ సంక్షేమ, కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు, బ్యానర్లను శుక్రవారం మంచిర్యాలలోని
తెలంగాణ

*క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లు పంపిణీ.. వైద్య సేవలను మరింత మెరుగుపరచాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

బెల్లంపల్లి, జూలై 10: బెల్లంపల్లి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ క్షయ వ్యాధిగ్రస్తులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్
తెలంగాణ

*ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి.. జూలై 24 నాటికి డిజిటైజేషన్ పూర్తి చేయాలి: డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్ శర్మ*

మంచిర్యాల,జూలై 10: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా డిజిటైజేషన్ ప్రక్రియను వేగవంతం చేసి ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్
తెలంగాణ

*గిరిజనులకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించాలి.. సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలి: సీపీ అంబర్ కిషోర్*

మంచిర్యాల,జూలై 9 (నేటి ప్రజా తెలంగాణ):గిరిజనులు, గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత స్నేహపూర్వకంగా, అందుబాటులో ఉండే పోలీసింగ్ అందించడంతో పాటు పోలీస్ శాఖలోని ఆధునిక సాంకేతిక సేవలను ప్రజలకు చేరవేయాలని రామగుండం పోలీస్ కమిషనర్
తెలంగాణ

*నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు మూడో కన్ను: వ్యాపారులకు మందమర్రి సీఐ రమేష్ సూచన మందమర్రి,జూలై 8:పట్టణంలో శాంతిభద్రతల*

మందమరి,జులై 08:పట్టణంలో శాంతిభద్రత పరిరక్షణ, నేరాల నియంత్రణతో పాటు వ్యాపారుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో బుధవారం సాయంత్రం మందమర్రి పట్టణంలో రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్న దుకాణదారులు, వ్యాపారులతో అవగాహన సమావేశం
తెలంగాణ

*ఎస్‌ఐఆర్ ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న జనసేన నాయకులు – ఇంటింటికీ వెళ్లి వివరాలు అందజేత*

చెన్నూరు,జులై 8:చెన్నూరు నియోజకవర్గ పట్టణ పరిధిలో ఎస్‌ఐఆర్ (SIR) ఫారాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని జనసేన పార్టీ నాయకులు నిర్వహించారు. ప్రజలకు ఎస్‌ఐఆర్ ఫారాల అవసరం, వాటిని ఎక్కడ పొందాలి, ఎలా పూరించాలి
తెలంగాణ

*వ్యాపార భద్రతకు సీసీ కెమెరాలే కీలకం: బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్*

బెల్లంపల్లి,జులై 7:రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల జోన్ పరిధిలోని బెల్లంపల్లి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులకు సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి ప్రాముఖ్యత,స్వీయ రక్షణ, వ్యాపార
తెలంగాణ

*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

లక్సెట్టిపేట, జూలై 7: వర్షాకాలంలో సీజనల్, కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ సూచించారు.
తెలంగాణ

*శాస్త్రీయ దర్యాప్తుతోనే నేరాల నియంత్రణ సాధ్యం: సీపీ అంబర్ కిశోర్ ఝా*

రామగుండం, జూలై 7: నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించి, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం