బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు పొదుపు సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు బాసటగా నిలవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు....
బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్టల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు....
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...
గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్ యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా మందమర్రిలో విద్యార్థులకు దిశానిర్దేశం మందమర్రి: యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల...
సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది ఐఎన్టీయూసీలోకి భారీ చేరికలు ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ సింగరేణి పరిరక్షణ కొరకు,...
ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్...
భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు* బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి ఫైర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిరుపేద రైతులపై అటవీశాఖ దాడులు పెరిగాయని, వారి భూములను...
*గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్* **ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ* *ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి* *ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్* ఎంసీపీఐయు పార్టీ...