Praja Telangana

Author : Chief Editor: Satish Kumar

Chief Editor: Satish Kumar
103 Posts - 0 Comments
తెలంగాణ

బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు

బెల్లంపల్లి, ఎస్బిఐ బ్యాంకు ద్వారా 12 మహిళా సంఘాలకు1.50 కోట్ల రుణాలు మంజూరు పొదుపు సంఘాల మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా ఎదిగి కుటుంబాలకు బాసటగా నిలవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు....
తెలంగాణ

బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి

బెల్లంపల్లి రేషన్ కార్డులు వెంటనే మంజూరు చేయాలి అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫ్టల్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణకు వినతిపత్రం అందజేశారు....
తెలంగాణ

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా తంగళ్ళపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల...
తెలంగాణ

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి

గంజాయి రహిత సమాజ నిర్మాణమే మనందరి లక్ష్యం కావాలి మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్ యాంటీ-డ్రగ్ అవేర్నెస్ వారోత్సవాలలో భాగంగా మందమర్రిలో విద్యార్థులకు దిశానిర్దేశం మందమర్రి: యువత, ముఖ్యంగా విద్యార్థులు మత్తు పదార్థాల...
తెలంగాణ

సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది

సింగరేణి పరిరక్షణకు, కార్మికుల భవిష్యత్తుకు ఐఎన్టియుసి ముందుండి పోరాడుతుంది ఐఎన్టీయూసీలోకి భారీ చేరికలు ఐఎన్టియుసి సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ సింగరేణి పరిరక్షణ కొరకు,...
తెలంగాణ
ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్...
తెలంగాణ

ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి

ఆకెనపల్లి ‘భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలి’.భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి తహశీల్దార్ కృష్ణ తెలిపారు. ఆకెనపల్లి లో రెవెన్యూ సదస్సు నిర్వహించి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. భూసమస్యలను దరఖాస్తు...
తెలంగాణ

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు* బిజెపి రాష్ట్ర నేత కొయ్యల ఏమాజి ఫైర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నిరుపేద రైతులపై అటవీశాఖ దాడులు పెరిగాయని, వారి భూములను...
తెలంగాణ

గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్*

Chief Editor: Satish Kumar
*గాలి మాటలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్* **ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేని కాంగ్రెస్ పార్టీ* *ఎలక్షన్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి* *ఎంసిపిఐయు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్* ఎంసీపీఐయు పార్టీ...
తెలంగాణ

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత

ఫిల్టర్ బెడ్ ఏరియా మందమరిలో గుడుంబా పట్టివేత మందమర్రి ఫిల్టర్ బెడ్ ఏరియాలో గుడుంబా అమ్ముతున్నారని మందమర్రి పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు మందమరి ఎస్సై రాజశేఖర్, ఎఎస్ఐ మల్లేష్ తన సిబ్బందితో కలిసి...