హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్
సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఓ సానుకూలంగా స్పందించి, అన్ని కార్యాలయాల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమితి సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

