June 3, 2026
Praja Telangana
తెలంగాణ

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్

సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఓ సానుకూలంగా స్పందించి, అన్ని కార్యాలయాల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమితి సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి*

ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి__పెండింగ్ కేసుల త్వరిత పరిష్కారం.. అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఆదేశం: పోలీస్ అంబర్ కిషోర్ ఝా

Share this