September 11, 2026
Praja Telangana
తెలంగాణ

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్

సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఓ సానుకూలంగా స్పందించి, అన్ని కార్యాలయాల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమితి సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

గూడెంలో పోలీసుల అవగాహన సదస్సు.. నేరాల నియంత్రణకు ప్రజల సహకారం కీలకం

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

*ఆషాఢ అమావాస్య సందర్భంగా ప్రత్యేక హోమాలు, పూజలు.. భక్తుల రద్దీ*

Share this