July 28, 2026
Praja Telangana
తెలంగాణ

హన్మకొండలో RTI బోర్డుల ఏర్పాటు త్వరలో – డి.ఆర్.ఓ హామీ

హనుమకొండ జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి అరుణ్

సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్షుడు తాళ్లపెల్లి అరుణ్ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో RTI ACT-2005 బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఓ సానుకూలంగా స్పందించి, అన్ని కార్యాలయాల్లో త్వరలోనే బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. సమితి సభ్యులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

*వర్షంలోనూ విధి నిర్వహణకు అండగా.. పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ అంబర్ కిషోర్ ఝా*

కేంద్ర కార్మిక సంఘాల వేదిక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై 9 కి వాయిదా

Chief Editor: Satish Kumar

గుర్తింపు సంఘంతో 12 వ నిర్మాణాత్మక  సమీక్షా సమావేశం

Share this