Praja Telangana
తెలంగాణ

తెలంగాణకు తరలిస్తున్న దేశీదారు మద్యం పట్టివేత

జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెలంగాణకు తరలిస్తున్న మహారాష్ట్ర దేశి గారు మద్యం స్థానిక పోలీసులు పట్టుకున్నారు.సాధారణ తనిఖీలలో భాగంగా 25 కాటన్లలో సుమారు లక్ష రూపాయల విలువ చేసే సారాయిని పట్టుకున్నామని సీఐ నవీన్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఈ మేరకు నిందితుడి అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Related posts

వర్కింగ్ జర్నలిస్ట్ లకు ఇంటి స్థలాలు కేటాయించి ఇందిరమ్మ పథకంలో ఇండ్లు ఇవ్వండి

భూములు లాక్కుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతున్న అటవీశాఖ దాడులు*

నెన్నెల్ లో కత్తిపోటు నిందితుడు అరెస్ట్

Share this