*సి సి రోడ్డు పక్కలకు మట్టి వేయాలి* బెల్లంపల్లి నియోజకవర్గం తాండూరు మండలంలో వివిధ గ్రామాలలో సీసీ రోడ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతుండడం అభినందించదగ్గ విషయమని ఆలాగే ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాలలో కూడా...
తెలంగాణ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్ర ప్రదర్శనకు చిప్పకుర్తి శ్రీనివాస్ చిత్రం ఎంపిక… నేటి ప్రజాతెలంగాణ:మంచిర్యాల మంచిర్యాల జిల్లా… జనవరి 25, 26 తేదీలలో ప్రముఖ చిత్రకారుడు,శిల్పి ఏలూరి శేషబ్రహ్మం కాకతీయ శిల్ప సంపద...
బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణం లో. బీ ఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ముఖ్య...
బెల్లంపల్లి టి ఎన్ టి యు సి కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం బెల్లంపల్లి, ఏప్రిల్ 7 నేటి ప్రజా తెలంగాణ బెల్లంపల్లి తెలుగుదేశం పార్టీ దాని అనుబంధ కార్మిక సంఘం టిఎన్టియుసి ఆధ్వర్యంలో...
ఘనంగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల వీడ్కోలు సమావేశం మంచిర్యాల, ఏప్రిల్ 7, నేటి ప్రజా తెలంగాణ మంచిర్యాల వివేకవర్ధిని పీజీ & డిగ్రీ కళాశాల ప్రేమపూర్వక వీడ్కోలు సమావేశాన్ని సోమవారం మందమర్రి పట్టణంలోని సాయిమిత్ర...
*ఎస్సి ఎస్టీ మానిటరింగ్ కమిటీలో ఎరుకాల కులస్తులకు అవకాశం కల్పించాలి* *తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షులు ఉండ్రాళ్ళ ఎల్లయ్య* మంచిర్యాల, ఏప్రిల్ 7 నేటి ప్రజా తెలంగాణ. ఇటీవల ఎస్సి ఎస్టీ...
మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవం దేశం అన్ని రంగాల్లో విశేష అభివృద్ధి సాధించడానికి ,...
-బాబు జగ్జీవన్ రామ్ కు భారతరత్న ఇవ్వాలి -ఘనంగా 118 వ జయంతి దినోత్సవ వేడుకలు -లెదర్ పార్క్ అధ్యక్షుడు కొలుగూరి విజయకుమార్ నేటి ప్రజా తెలంగాణ, మందమర్రి టౌన్, సామాజిక దళితొద్దారకుడు, దార్శినికుడు,...
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి………. నేటి ప్రజా తెలంగాణ :సిద్దిపేట జిల్లా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలోనే దుబ్బాక నియోజకవర్గం సస్యశ్యామలం చెందిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పిల్ల కాలువలు కూడా...
మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపసంచాలకుల కార్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని వివిధ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్...