September 11, 2026
Praja Telangana
తెలంగాణ

*కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన పోలీస్ కమిషనర్*

పెద్దపల్లి, జూలై 14:సింగరేణి భరోసా యాత్రలో పాల్గొనేందుకు పెద్దపల్లి జిల్లాకు విచ్చేసిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.ఆర్జీ-1 పరిధిలోని ఓసీపీ-5 వద్ద జరిగిన ఈ సందర్భంగా కమిషనర్ మంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సింగరేణి భరోసా యాత్ర సందర్భంగా ఏర్పాట్లు, భద్రతా చర్యలపై అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తున్నట్లు తెలిసింది.

Related posts

*క్యాతన్ పల్లిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

Chief Editor: Satish Kumar

*మంచినీటి పైపులైన్ పనులు వేగవంతం చేయాలి: మేయర్ దర్ని మధుకర్*

*యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం.. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో అవసరం : మేయర్ ధరణి మధుకర్*

Share this