June 13, 2026
Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్

బెల్లంపల్లి కమిషనర్గా తన్నీరు రమేశ్

బెల్లంపల్లి మున్సిపాలిటీ నూతన కమిషనర్గా తన్నీరు రమేశ్ నియామకమయ్యారు. ఇక్కడ పనిచేస్తున్న శ్రీనివాసరావు CDMAకు బదిలీ అయ్యారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. భూపాలపల్లి మున్సిపాలిటీలో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న తన్నీరు రమేశ్ను బెల్లంపల్లి మున్సిపాలిటీ కమిషనర్గా నియమించారు. ఈ మేరకు ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

Related posts

ఆకస్మిక తనిఖీతో అప్రమత్తం చేసిన మేయర్ దర్నీ మధుకర్

అంతర్జాతీయ అందాల పోటీలను సందర్శించే అవకాశం లభించడంపై ఆనందం వ్యక్తపరచిన స్థానిక విద్యార్థి.

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

Share this