September 12, 2026
Praja Telangana
తెలంగాణ

ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు

ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. తొమ్మిది రోజుల అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ప్రిన్సిపల్ చెప్పారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Related posts

రాష్ట్ర ఆదాయ వనరుల పెంపుపై కేబినెట్ సబ్ కమిటీ దృష్టి __సంక్షేమ,అభివృద్ధికి నిధుల భరోసాపై చర్చ

*వర్షాకాల వ్యాధుల నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌వో డా. నరేందర్ రాథోడ్*

*భట్రాజు యువజన సంఘం మంచిర్యాల జిల్లా కమిటీ ఏర్పాటు*

Chief Editor: Satish Kumar
Share this