June 3, 2026
Praja Telangana
తెలంగాణ

ఎవరెస్ట్ ఎక్కిన ఆసిఫాబాద్ అమ్మాయిలు

ఆసిఫాబాద్ ఎంజేపీలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించినట్లు ప్రిన్సిపల్ రత్నాబాయి తెలిపారు. గత నెల 25న నేపాల్కి వెళ్లిన హిమబిందు, బిక్కుబాయ్ 27వ తేదీన ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లారు. తొమ్మిది రోజుల అనంతరం ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారని ప్రిన్సిపల్ చెప్పారు. వారిని ఉపాధ్యాయులు అభినందించారు.

Related posts

సెంట్రల్ అడిషనల్ స్టాండింగ్ కౌన్సిల్‌గా నల్లుల సంగీత గోలి శ్రీనివాస్ నియామకం

కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో హిందూ స్మశానవాటికకు భూమి పూజ

వైద్యులు సూచించిన విధంగా మాత్రమే మందులు విక్రయించాలి

Share this