June 3, 2026
Praja Telangana
తెలంగాణ

జిల్లా కలెక్టర్, డీసీపీని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ పీఓ మంద మకరందు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటిడిఎ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు స్వీకరించిన మంద మకరందు గురువారం మంచిర్యాల జిల్లాలో పలు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జిల్లాలోని నస్పూర్ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌ను కలిసి మొక్కను అందజేశారు.అనంతరం మంచిర్యాల పట్టణంలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ ఎ.భాస్కర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు.ఈ సందర్భంగా అధికారులు మంద మకరందుకు శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

కాలేశ్వరం సరస్వతి పుష్కరాలలో పాల్గొన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్*

తాండూర్, అండర్ బ్రిడ్జిలో వాటర్ జామై ఇబ్బంది పడుతున్న జనం

మోడిని బలపర్చండి – దేశాన్ని కాపాడండి

Share this