August 5, 2026
Praja Telangana
తెలంగాణ

మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఉపసంచాలకుల కార్యాలయంలో మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీని వివిధ దళిత సంఘాల నాయకులు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ మరియు అంబేద్కర్ జయంతి ల సభలను ఘనంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది అట్లాగే ఉపసంచాలకులు రవీందర్ రెడ్డి గారికి పలు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా
జయంతి ఉత్సవాల కన్వీనర్ గా గోడిసెల దశరథం కో కన్వీనర్లుగ పుట్ట మధుకర్ దుర్గం ఎల్లయ్య ఇరికిల్ల పురుషోత్తం తోకరి సుధాకర్ కొట్టాల నాగరాజు గద్దల బాలయ్య మోతి సుజాత గూడెపు సింహాచలం కాటం రాజేష్ గోదారి లింగమూర్తి గార్లను ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రేగుంట సునీల్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చెన్నూరి సమ్మయ్య మాదిగ , ఎస్పీ జిల్లా ఇంఛార్జి కలవల శరత్ మాదిగ, మాల సంఘం నాయకులు సుదమల్ల హరికృష్ణ మంతెన మల్లేష్ చంద్రగిరి నరేష్ సునీల్ మల్లేష్ చిప్పకుర్తి మల్లేష్ కొండ్ర తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Related posts

*మహిళల భద్రతకు షీ టీమ్ అండ___ పెద్దంపేట గ్రామ సభలో అవగాహన సదస్సు…. వేధింపులపై ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన: షి టీం ఎస్ఐ ఉషారాణి*

Chief Editor: Satish Kumar

ఎంబీసీ డిఎన్టి ల న్యాయబరమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

Chief Editor: Satish Kumar

రైతులకు మేయర్ సూచనలు — సన్న వడ్ల సాగుకు ప్రాధాన్యం

Share this