July 28, 2026
Praja Telangana
తెలంగాణ

ఎక్సైజ్ కేసుల్లో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాల వేలం

మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్‌లో పట్టుబడిన ద్విచక్ర వాహనాల వేలం

మంచిర్యాల పట్టణ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ ఎక్సైజ్ కేసులకు సంబంధించి పట్టుబడిన ద్విచక్ర వాహనాలను ప్రభుత్వ నిబంధనల మేరకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.ఈ వేలం కార్యక్రమం తేదీ 25-02-2026 న ఉదయం 10:00 గంటలకు మంచిర్యాల ఎక్సైజ్ స్టేషన్ ఆవరణలో నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ఆసక్తి గల వ్యక్తులు ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించి, వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు తెలుసుకొని పాల్గొనవచ్చని తెలిపారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ వేలాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
ఇట్లు
సప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్
మంచిర్యాల

Related posts

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో శ్రీ నందిని నృత్యాలయం చిన్నారులు

ఎండల వేళ దాహార్తిని తీర్చిన మహేష్ డాన్స్ అకాడమీ___డాక్టర్ స్వప్నిక&స్ఫూర్తి స్పాన్సర్ల సహకారంతో ఉచిత అంబలి పంపిణీ

*వర్షాకాల వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి: డీఎంహెచ్‌వో డాక్టర్ నరేందర్ రాథోడ్*

Share this