Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ దాడులు పట్టుబడ్డ అధికారిణి

నేటి ప్రజా తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులను నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సహాయ అధికారి కార్యాలయంపై దాడులు చేశారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

వ్యవసాయ రంగంలో దళారి వ్యవస్థను నిర్మూలించాలి

Chief Editor: Satish Kumar

యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199వ ఘనంగా జయంతి వేడుకలు

Share this