Praja Telangana
తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ దాడులు పట్టుబడ్డ అధికారిణి

నేటి ప్రజా తెలంగాణ

బెల్లంపల్లిలో ఏసీబీ అధికారులు శుక్రవారం దాడులను నిర్వహించారు. పట్టణంలోని కార్మిక సహాయ అధికారి కార్యాలయంపై దాడులు చేశారు. ఓ మహిళ వద్ద నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా లేబర్ ఆఫీసర్ సుకన్యను పట్టుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ.

బీసీల నాయకత్వంలో బహుజనుల రాజ్యాధికారం

బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

Share this